నిజాం కాలేజీకి అనుబంధంగా నిర్మించిన కొత్త హాస్టల్ లో సీట్ల కేటాయింపు వివాదాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిష్కరించారు. ముందుగా ఈ హాస్టల్ లో సీట్లను పీజీ విద్యార్థులకు కేటాయించారు. ఐతే యూజీ స్టూడెంట్స్ తమకే కేటాయించాలని ఆందోళనకు దిగారు. దీంతో ఈ అంశంపై మంత్రి కేటీఆర్ స్పందించి…సమస్య ను పరిష్కరించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరారు. దీంతో ఓయూ వీసీ రవీందర్ యాదవ్, నిజాం కాలేజీ ప్రిన్సిపాల్తో మాట్లాడి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమస్యను పరిష్కరించారు. ఈ మేరకు కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. నూతనంగా నిర్మించిన హాస్టల్ భవనంలో 50 శాతం సీట్లను యూజీ విద్యార్థినులకు, మరో 50 శాతం సీట్లను పీజీ విద్యార్థినులకు కేటాయించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
- Has Congress govt’s irrigation water mismanagement led to drought in Telangana?
- KTR challenges Revanth Reddy to contest from Malkajgiri
- MP Ranjith Reddy betrayed BRS; will be defeated this time: KTR
- Revanth stirs a hornet’s nest by planning to scrap some districts in Telangana
- It’s not a money laundering case but a political laundering case: MLC Kavitha
- ఇది ముమ్మాటికి కాంగ్రెస్ తెచ్చిన కరువు: కేటీఆర్
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించిన కేటీఆర్
- ఈటెల రాజేందరన్న హుజూరాబాద్, గజ్వేల్లలో ఓడిపోతే మల్కాజ్గిరికి వచ్చిండు: కేటీఆర్
- రేవంత్ రెడ్డికి మరోసారి సవాల్ విసిరిన కేటీఆర్
- సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో వస్తున్న ఆరోపణలను ఖండించిన హరీష్ రావు కార్యాలయం
- ఏప్రిల్ 13న చేవెళ్ళలో కేసీఆర్ బహిరంగ సభ
- 180 మంది రైతులు, 38 మంది ఆటో సోదరులు చనిపోతే కాంగ్రెస్ నుండి స్పందన లేదు: హరీష్ రావు
- రేవంత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రా లేక బీజేపీ ముఖ్యమంత్రా: హరీష్ రావు
- అన్నదాతకు అండగా కేసీఆర్.. త్వరలో ఎండిన పంటల పరిశీలన
- నచ్చినోళ్లు జేబులో, నచ్చనోళ్లు జైల్లో.. ఇదే బీజేపీ వైఖరి: హరీష్ రావు