ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు శిక్షణ నిచ్చే విమెన్-హబ్ సంస్థతో నిరుపేద ఔత్సాహిక మహిళలకు పరిశ్రమల మీద శిక్షణనిచ్చేందుకు వీలుగా సెర్ప్ ఒక అవగాహనకు వచ్చింది. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్-టిఎస్ఐపార్డ్ లో గురువారం జరిగిన ఫుడ్ ప్రాసెసింగ్ వర్క్ షాపులో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో ఈ ఎంఓయు జరిగింది. ఈ సందర్భంగా సెర్ప్ సీఈవో సందీప్ కుమార్ సుల్తానియా, వి-హబ్ సీఈవో దీప్తి రెడ్డిలు ఎంఓయు పత్రాలను పరస్పరం అందుకున్నారు. కాగా, ఈ ఒప్పందం ప్రకారం పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న వి-హబ్, సెర్ప్ ఆధ్వర్యంలోని నిరుపేద మహిళలకు ఫుడ్ ప్రాసెసింగ్ పలు అంశాలపై శిక్షణను ఇస్తుంది. మహిళల సాధికారత దిశగా పని చేయాలని రెండు సంస్థలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సందర్భంగా సూచించారు.
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- Bhu Bharathi: Mandatory survey for land sales causes several hardships
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!
- రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుంది: కేసీఆర్