ఉప్పల్ ఫ్లై ఓవర్ పనులకు, నాచారంలో ఎస్టీపీ పనులకు శుక్రవారం మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అలాగే ఉప్పల్ రింగ్ రోడ్డులోని థీమ్ పార్కును ప్రారంభించి, అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ… రూ.3866 కోట్లతో ఎస్ టిపిలు నిర్మిస్తున్నామని, 900 కోట్లతో నాలాలు అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఏడాదిన్నరలోపు ఉప్పల్ తో మరి కొన్ని ఫ్లై ఓవర్లు పూర్తి చేస్తామని, రూ.35 కోట్లతో నిర్మించిన స్కైవాక్ ను వచ్చే నెలలో ప్రారంభిస్తామన్నారు. వచ్చే నెల నుంచి కొత్త ఫెన్షన్లు ఇస్తామని స్పష్టం చేశారు. రూ.7300 కోట్లతో మన ఊరు- మన బడి కార్యక్రమం చేపడుతామని, వచ్చే జూన్ నుంచి సర్కార్ బడుల్లో ఇంగ్లీష్ మీడియంలో చదువులు ఉంటాయన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల భారం తొలగిస్తామని, ఎల్ బినగర్ లో వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామని కెటిఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో 70 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తైందని, అసెంబ్లీ సమావేశాల తరువాత డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అప్పగిస్తామన్నారు. సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి మూడు లక్షల రూపాయలు ఇస్తామని, వచ్చే నెలలో చర్లపల్లిలో ఆర్ యుబి ప్రారంభిస్తామని, హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో ఐటి రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని, స్థానికులకు ఇక్కడ నుంచే ఉద్యోగాలు వస్తాయని, సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సిఎం కెసిఆర్ పాలన ఉందని ప్రశంసించారు. సిఎం కెసిఆర్ ప్రకటనను నమ్మిన వాళ్లు ఉద్యోగాల కోసం ప్రయత్నించాలని, నమ్మనివాళ్లు ప్రధాని నరేంద్ర మోడీ ఇస్తానన్న రెండు కోట్ల పకోడీ ఉద్యోగాల కోసం ప్రయత్నించాలని చురకలంటించారు.
- Congress govt’s apathy in paddy procurement distressing Telangana farmers
- KTR goes all guns blazing; poses several questions to PM Modi
- Hyderabad is collapsing due to Congress ruling: KTR
- Congress, BJP to draw blank, BRS to win 3, and MIM to win 1 LS seat in GHMC
- Rahul Gandhi misled Telangana by claiming Congress govt. giving Rs. 2,500 to women: KTR
- ఓట్ల నాడు ఒక మాట.. నాట్ల నాడు మరో మాట చెప్పడమే కాంగ్రెస్ నైజం: కేటీఆర్
- నర్సింగ్ ఆఫీసర్లకు నాలుగు నెలలుగా జీతాలు లేవు: హరీష్ రావు
- డయాగ్నస్టిక్ కేంద్రాల సిబ్బందికి 6 నెలలుగా వేతనాలు చెల్లించలేని దుస్థితి: హరీష్ రావు
- పౌరసరఫరాల శాఖలో కాంగ్రెస్ నాయకుల రూ. 1,000 కోట్ల కుంభకోణం?
- ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సరైన ఛాయిస్ రాకేష్ రెడ్డి: కేటీఆర్
- కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తుంది.. రేపు బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్త నిరసనలు
- ప్రభుత్వాన్ని నడపడం చేతగాని రేవంత్ రెడ్డి.. ప్రభుత్వ ఉద్యోగులను తిడుతున్నాడు: కేటీఆర్
- తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగులపై రేవంత్ నిరాధార ఆరోపణలు: హరీష్ రావు
- రాజకీయాలను పక్కనపెట్టి రైతన్నలను ఆదుకోవాలి.. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి: కేటీఆర్
- కాంగ్రెస్, బీజేపీలు ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ.. ఇరు పార్టీలకు బీఆర్ఎస్ ముచ్చెమటలు పట్టించింది: కేటీఆర్