హైదరాబాద్ నగరం నడిబొడ్డున చరిత్రాత్మకమైన నౌబత్ పహాడ్ మీద బిర్లా మందిర్ పక్కనే, బిర్లా సైన్స్ మ్యూజియం పైభాగాన రాకాసి బల్లిని నిలబెట్టిన డైనోజారియం ఉన్నది. కానీ…
కట్టా శేఖర్రెడ్డి: విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో ఏదో ప్రళయం పుట్టిస్తాడనుకున్న జగన్ కేవలం రాజకీయ ప్రచారానికి పరిమితమయ్యాడు. విభజన అనివార్యతను గుర్తించి మసలుకున్నాడు. చంద్రబాబు మాత్రం బిల్లు…
శుక్రవారం తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కార్యవర్గసమావేశంలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొని రాజకీయ అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం కేసీఆర్…
కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశముంటే తప్పకుండా మద్దతు ఇస్తామని, ఎన్డీఏకు ఎట్టిపరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వమని టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు సంబంధించి గోదావరి, క్రిష్ణా నదుల మేనేజ్మెంట్ బోర్డుల నియామకం వెంటనే ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర అపాయింటెడ్ డే…
రాష్ట్ర విభజన జరిగినా, ఎన్నికల కోడ్ అమల్లోఉన్నా సీమాంధ్ర ఆగడాలకు హద్దేలేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఏపీఐఐసీ)లో ఇప్పటికే 85శాతం మంది సీమాంధ్ర ఉద్యోగులే…
రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి ఉద్యోగుల విభజన పూర్తయ్యింది. కమల్నాథన్, ప్రత్యూష్ సిన్హా కమిటీ నివేదికలు తయారయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే…
ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణభవన్లో టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ…