బంజారాహిల్స్ రోడ్ నం. 10 లో బంజారా, ఆదివాసీ, బాబూ జగ్జీవన్ రాం భవన్లకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈరోజు శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన సీఎం…
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఆసరా పించన్ల పంపిణీ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా మొదలైంది. సుమారు 145 కోట్ల రూపాయలను అధికారులు పది జిల్లాలకు చెందిన లబ్ధిదారులకు…
జిల్లాకు కీర్తి శిఖరమై… రాష్ట్ర ప్రతిష్టకు మణిహారమై… దేశానికి సౌభాగ్యమైన నాగార్జునసాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్టు భారతదేశం సగర్వంగా తలెత్తుకునేలా చరిత్రపుటల్లో నిలుస్తోంది. వ్యవసాయ రంగ అభివృద్ధికి…
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సిద్దిపేటలో ఈరోజు వాటర్ గ్రిడ్ పథకంపై ఇంజినీర్లకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సిద్ధిపేట వాటర్ గ్రిడ్…
నల్లగొండ జిల్లా చౌటుప్పల్ లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేయనున్న వాటర్ గ్రిడ్ పైలాన్ కు పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ మంగళవారం భూమిపూజ నిర్వహించారు.…
వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో మిషన్ కాకతీయ, దేవాదుల, మేజర్ ఇరిగేషన్ లపై భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు.…
ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి కేంద్ర జలవనరుల శాఖామంత్రి ఉమాభారతితో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులతో…
-భైరంపల్లి చక్రధర్రావు తెలంగాణ రాష్ట్ర ప్రగతికీ, ప్రజల వినోద వికాసానికి, మన కళాహృదయాన్ని, ఆతిథి మర్యాదలను ప్రపంచానికి చాటడానికి సినిమా రంగం సాధనంగా ఉపయోగపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం…