mt_logo

కొడంగల్ ఫలితం రిపీట్ అవుద్దా..? హుజురాబాద్ లో గెల్లుకు 13శాతం ఆధిక్యానికి కారణాలు ఇవే..!!

హుజురాబాద్ ఉప ఎన్నిక ఇటీవలి సర్వేల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు 13 శాతం ఆధిక్యం ఉన్నట్లు తెలుస్తోంది. మొదట్లో ఈటలకు సానుభూతి ఉందని…

టీఆర్ఎస్ తన కంచుకోటలో హ్యాట్రిక్ కొట్టబోతోందా..?

హుజురాబాద్ మొదటి నుంచీ టీఆర్ఎస్ పార్టీ కంచుకోట. ఉద్యమ ప్రస్థానంలో ఈటెల రాజేందర్ రాక ముందునుంచే టీఆర్ఎస్ కు ఇక్కడ విజయాలు అలవాటు. ముఖ్యంగా ఉప ఎన్నికలు…

మాదకద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం : సీఎం కేసీఆర్

రాష్ట్రంలో గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంతి కేసీఆర్‌ పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులను ఆదేశించారు. గంజాయి వినియోగ పరిస్థితి మరింత తీవ్రతరం కాకముందే…

సీఎం కేసీఆర్ విజ్ఞప్తి మేరకు యాదాద్రికి విరాళాల వెల్లువ

ప్రముఖ దైవక్షేత్రం యాదగిరి గుట్టలోని లక్ష్మి నరసింహ స్వామి వారికి విరాళాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేయగా.. దానికి విపరీతమైన స్పందన వస్తోంది. మొదట ముఖ్యమంత్రి…

ఈ దెబ్బతో ఈటెలకు భారీ డ్యామేజీ ?

దళితబంధు ఈటెల రాజేందర్ కొంప ముంచబోతోందా.? తను జాగ్రత్తగా ఒక్కో మెట్టు పేర్చుకుంటూ వస్తే.. బీజేపీ నేతలు అత్యుత్సాహంతో ఈటెల బతుకు బస్టాండ్ చేయబోతున్నారా.?? అవుననే అంటున్నారు…

దళితబంధు ఆగడానికి కారణం బీజేపీనా..?

హుజురాబాద్ రాజకీయం రసకందాయంలో పడింది. సీఏం కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన దళితబంధు హుజురాబాద్ లో ఆగిపోయింది. ఎన్నికలు నడుస్తున్న నేపథ్యంలో ఓటర్లను ప్రబావితం చేసేలా…

యాదాద్రి ఆలయ తుది దశ పనులను స్వయంగా పరిశీలించిన సీఎం కేసీఆర్

యాదాద్రి పుణ్యక్షేత్రం పునఃప్రారంభ ముహూర్తం ఖరారైన నేపథ్యంలో.. ముఖ్యమంత్రి కేసీఆర్ మంగ‌ళ‌వారం యాదాద్రిలో పర్యటించారు. ఏరియ‌ల్ వ్యూ ద్వారా ఆల‌య అభివృద్ధి పనులను, ప‌రిస‌రాల‌ను పరిశీలించి.. దాదాపు…

ఫలిస్తున్న కేసీఆర్ స్ట్రాటజీ. హుజూరాబాద్‌లో పెరుగుతున్న టీఆర్ఎస్ హవా.

కేసీఆర్..ఎన్నికల మాంత్రికుడు.. ఆయన వ్యూహాలు ప్రత్యర్థులకు కాదు కదా..ఆయన పక్కన ఉన్నవారికి కూడా అర్థం కావు..ఎన్నో డక్కా మొక్కీలు తిన్న తర్వాత కేసీఆర్ ఎలక్షన్ ఇంజనీరింగ్ లో…

రేపు, ఎల్లుండి తెలంగాణాలో భారీ వర్షాలు

రాబోయే రెండు రోజులు తెలంగాణాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య…

నాంపల్లిలో మినీ నుమాయిష్ ప్రారంభం

హైదరాబాద్ లోని నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ గ్రౌండ్స్‌లో మినీ నుమాయిష్ ప్రారంభ‌మైంది. ఆల్ ఇండియా ఇండ‌స్ట్రీయ‌ల్ ఎగ్జిబిష‌న్ సొసైటీ ఆధ్వ‌ర్యంలో ఈ మినీ నుమాయిష్ 20 రోజుల పాటు…