mt_logo

తెలంగాణకు కేంద్రం మొండిచేయి… జాతీయ చేనేత సాంకేతిక సంస్థ లేనట్టే

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి మరోసారి మొండిచేయి చూపింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ)ని తెలంగాణలో హాండ్లూమ్‌ టెక్నాలజీ శిక్షణా సంస్థను…

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి కేటీఆర్.. బధిర క్రీడాకారిణికి 15 లక్షల ఆర్థిక సహాయం

బధిర చెస్ ఛాంపియన్ కు సహాయం చేస్తానన్న రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్… ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సోమవారం ప్రగతి భవన్ లో పంజాబ్…

సైబర్ నేరాల అదుపుకు తెలంగాణ పోలీసుల ప్రత్యేక ‘సైకాప్స్’ సత్ఫలితాలు

బ్యాంక్‌ ఖాతాలు లూటీ చేస్తున్న సైబర్‌ నేరగాళ్ల ఆటకట్టించేందుకు తెలంగాణ ఇంటెలిజెన్స్‌ పోలీసులు రూపొందించిన సైబర్‌ క్రైం ఎనాలసిస్‌ అండ్‌ ప్రొఫైలింగ్‌ సిస్టం (సైకాప్స్‌) సత్ఫలితాలనిస్తోంది. కేంద్రం…

రైతుబంధు వ్యవసాయ చరిత్రలో సువర్ణ అధ్యాయం : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం ద్వారా 50 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.…

అనాథల కోసం దేశం గర్వించే అద్భుత చట్టాన్ని తెస్తాం : రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ

అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలలో ముఖ్యమంత్రి కేసిఆర్ గారి నాయకత్వంలో దేశానికి దిక్సూచిగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం అనాథలకు ప్రభుత్వమే తల్లితండ్రిగా అన్ని తానై ఉండి, దేశం…

సీఎం కేసీఆర్ మానవీయపాలనకు ఇది నిదర్శనం : మంత్రి కేటీఆర్

ఉమ్మడి రాష్ట్రంలో అరకొర జీతాలతో ఇబ్బందులు పడ్డ ఆశావర్కర్లు, శానిటేషన్, పబ్లిక్ హెల్త్ వర్కర్లు, పారిశుద్ధ కార్మికులకు మరే రాష్ట్రంలో లేనట్టుగా మూడు సార్లు జీతాలు పెంచిన…

తెలంగాణ స్టార్టప్ లకు వేదిక : కేంద్ర మంత్రి జితేంద్రసింగ్

ఐటీ రంగంలో ఎప్పుడు కొత్త ఆవిష్కరణలు చేయాలని, ఇందుకు సంబంధించిన కసరత్తు జరగాలని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. నేడు…

థర్డ్ వేవ్ ఎదుర్కోవడానికి వైద్యారోగ్య శాఖ సిద్ధంగా ఉండాలి : మంత్రి హరీష్ రావు

కరోనా థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు వైద్యారోగ్య శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం…

‘మీ సేవ’ ద్వారా రోజుకి లక్షమందికి సేవలు : ఇ-గవర్నెన్స్ సదస్సులో మంత్రి కేటీఆర్

నేడు హైదరాబాద్ లో హెచ్ఐసీసీలో జరుగుతున్న 24వ జాతీయ ఇ-గవర్నెన్స్ – 2022 సదస్సులో రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లో పాల్గొన్నారు. రెండు రోజులపాటు జరగనున్న…

పల్లెపల్లెనా రైతుబంధు వారోత్సవాలు.. ఆలేరులో పాల్గొన్న మంత్రి నిరంజన్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో జరిగిన రైతుబంధు వారోత్సవాల్లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పంటపెట్టుబడి ఇస్తున్నది…