mt_logo

మారనున్న ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు… 7 వేల కోట్లతో మౌలికసదుపాయాలు

రాష్ట్రంలో విద్యారంగంలో సమూల సంస్కరణలకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం కేసీఆర్. ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు…

‘రైతుబంధు’పై జాతీయ మీడియా ప్రశంసలు

రైతుబంధు పథకంపై జాతీయ మీడియా ప్రశంసలు కురిపించింది. పెట్టుబడి సాయం పంపిణీ 50 వేల కోట్ల మైలురాయిని దాటిన సందర్భంగా ఎన్డీటీవీతోపాటు ఇతర జాతీయస్థాయి చానళ్లు ఈ…

టెస్లాను ఇండియాకు ఆహ్వానించిన మంత్రి కేటీఆర్ పై దేశవ్యాప్త హర్షాతిరేకాలు

ప్రపంచంలోనే అత్యుత్తమ కార్ల కంపెనీ అయిన టెస్లాను ఇండియాకు ఆహ్వానించిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.…

తెలంగాణ ప్రజలకు, రైతులకు సీఎం కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకరరాశిలోకి సూర్యుని ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలమని.. ప్రజలు సిరి…

హరితహారం సూపర్ హిట్… అటవీ పెరుగుదలలో తెలంగాణ దేశంలో రెండోస్థానం

ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక హరితహారం కార్యక్రమం రాష్ట్రంలో మంచి ఫలితాలు ఇస్తోంది. ఈ పథకంతో రాష్ట్రంలో ఏకంగా 63,200 హెక్టార్లలో అదనపు పచ్చదనం పెరిగింది. దీంతో…

ముక్కలవుతున్న బండి సంజయ్ కంచుకోట

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఒంటెత్తు పోకడలపై నిప్పు రాజుకుంది. పార్టీలో ఎప్పటినుండో ఉన్నవారిని పట్టించుకోవడం లేదని, పదవులు ఆశించి పార్టీలోకి వచ్చిన వారికే…

తమిళనాడులో ‘కల్యాణలక్షి’… తెలంగాణ పథకం ప్రేరణ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సామాన్య ప్రజల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక పథకాలు విజయవంతం అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక పథకాలను దేశంలోని…

నాలుగేండ్లలో 20 లక్షల ఎకరాల ఆయిల్ పామ్ సాగు లక్ష్యం : మంత్రి నిరంజన్ రెడ్డి

రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆయిల్ పామ్ సాగుకు లక్ష్యానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ…

సింగరేణి తెలంగాణదే… ఏపీకి సంబంధం లేదు : అంగీకరించిన కేంద్ర హోంశాఖ కార్యదర్శి

బుధవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలతో పునర్విభజన అంశాల పరిష్కారంపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో సింగరేణి తెలంగాణకు చెందినదేనని తేల్చారు శాఖ…

జాతీయ విద్యాలయాలపై ప్రధానిని ప్రశ్నించిన మంత్రి కేటీఆర్

ప్రతీరంగంలో తెలంగాణపై శీతకన్ను చూపుతున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని అనేక రాష్ట్రాలకు…