mt_logo

నార్కోటిక్స్ డ్రగ్స్ రూపుమాపడానికి ప్రత్యేక సాంకేతికతను వాడండి : సీఎం కేసీఆర్

రాష్ట్రంలో గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వినియోగాన్ని సమూలంగా తొలగించాలనే లక్ష్యంతో శుక్రవారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ‘రాష్ట్ర పోలీసు మరియు ఎక్సైజ్ అధికారుల…

ఖమ్మంలో క్యాథల్యాబ్, ఎమర్జెన్సీ యూనిట్ ప్రారంభించిన మంత్రి హరిశ్ రావు

కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నదని మంత్రి హరీశ్‌ రావు గారు అన్నారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 20 కోట్లతో ఏర్పాటు చేసిన…

పట్టణ పేదలను పట్టించుకోండి : కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరిగానే పట్టణాల్లో కూడా ప్రత్యేకంగా ఉపాధి హామీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్…

కరోనా పాజిటివ్ గర్భిణీకి డెలివరీ చేసిన పీహెచ్సీ సిబ్బంది… అభినందించిన మంత్రి కేటీఆర్

కరోనా పాజిటివ్ గర్భిణీకి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది సాధారణ డెలివరీ చేయడం పట్ల రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అక్కడి వైద్య సిబ్బందిని అభినందించారు.…

లక్ష ‘డబుల్ బెడ్ రూమ్’ ఇళ్ళు పంపిణీకి సిద్ధం

రాష్ట్రంలో పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించడం, నిర్మాణంలో ఉన్న ఇళ్లను త్వరగా పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది. అలాగే సొంత స్థలంలో ఇళ్లు…

ఆదిలాబాద్‌లో ఎన్‌డీబీఎస్‌ ఐటీ కంపెనీ ఏర్పాటు : మంత్రి కేటీఆర్

త్వరలోనే ఆదిలాబాద్ లో ఐటీ టవర్ తో పాటు, టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని తెలియజేసారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. ఆదిలాబాద్…

సీసీఐ పునరుద్ధరణ కోసం ఇక ఉద్యమమే… : మంత్రి కేటీఆర్

సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వం పైన మరింత ఒత్తిడి తీసుకువస్తామని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ కు…

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్

ప్రగతి భవన్ లో జరిగిన 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర పాల్గొన్నారు. సీఎంతో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి…

‘పద్మ అవార్డు’ గ్రహీతలకు శుభాకాంక్షలు అందించిన మంత్రి కేటీఆర్

ప్రతిష్టాత్మక ‘పద్మ’ అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. తెలంగాణకు చెందిన పన్నెండు మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం…

వ్యాక్సినేషన్‌లో కరీంనగర్‌ సౌత్ ఇండియా రికార్డు

వ్యాక్సినేషన్‌లో కరీంనగర్‌ రికార్డు సృష్టించింది. మంగళవారం నాటికి జిల్లాలో రెండో డోస్‌ పంపిణీ 100 శాతం పూర్తయింది. తద్వారా రాష్ట్రంలో రెండు డోసులు 100 శాతం పూర్తి…