mt_logo

హైదరాబాద్ ఇక ట్రాఫిక్ ఫ్రీ నగరం

హైదరాబాద్ ఇక ట్రాఫిక్ ఫ్రీ నగరం కాబోతుంది. ఇప్పటికే నగరానికి తూర్పువైపు పలు వంతెనలు అందుబాటులోకి రాగా, ఎల్‌బీనగర్‌ జంక్షన్‌లో కుడివైపు అండర్‌పాస్‌ వినియోగంలోకి వస్తే ట్రాఫిక్‌…

65 వేల సీడ్ బాల్స్ తయారు చేసిన చిన్నారిని అభినందించిన మంత్రి కేటీఆర్

సీఎం కేసీఆర్ మానసపుత్రికైన హరితహారాన్ని స్ఫూర్తిగా తీసుకున్న ఓ బాలిక 65 వేల సీడ్ బాల్స్ స్వయంగా తయారు చేసి అడవిలో జల్లింది. సిరిసిల్ల జిల్లా సుద్దాలకి…

తెలంగాణకు చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ కన్నుమూత… సంతాపం ప్రకటించిన సీఎం కేసీఆర్

తెలంగాణకు చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ గుడిమల్ల భరత్ భూషణ్ ఆదివారం అర్థరాత్రి కన్నుమూశారు. భరత్ భూషణ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు సంతాపం…

హైదరాబాద్ లో 1500 కోట్లతో ఆయిల్ రిగ్గుల పరిశ్రమ : మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్‌లో మ‌రో అంత‌ర్జాతీయ సంస్థ కొలువుతీరనుంది. 1500 కోట్ల పెట్టుబ‌డితో హైద‌రాబాద్‌లో గ్లోబల్‌ ఆయిల్‌ రిగ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌ ఏర్పాటు కానుంది. మేఘా ఇంజినీరింగ్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌…

తెలంగాణ వ్యవసాయ సంక్షేమ పథకాలు అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి : ‘దక్షిణ భారత రైతు సమితి’ డిమాండ్

శనివారం చెన్నైలో సమావేశమైన దక్షిణ భారత రైతు సమితి నాయకులు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న వ్యవసాయ సంక్షేమ కార్యక్రమాలు అన్ని రాష్ట్రాల్లో అమలు చేసేలా ఆయా రాష్ట్ర…

తెలంగాణ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ : మంత్రి కేటీఆర్

దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. బడంగ్ పేట్, మీర్ పేట్ మునిసిపల్ కార్పొరేషన్ల పరిధిలో శనివారం…

కేంద్రం తెలంగాణకు చేసింది శూన్యం… బీజేపీపై నిప్పులు చెరిగిన మంత్రి హరీష్ రావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలో 17.80 కోట్లతో నూతనంగా నిర్మించిన 100 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రం హాస్పిటల్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు…

రంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శనివారం రంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మహేశ్వరం పరిధిలోని తుక్కుగూడలో సమీకృత మార్కెట్ నిర్మాణానికి…

యువరైతు పెద్ద మనసును అభినందించిన మంత్రి కేటీఆర్

ఒక్కపంట కూడా పండని తన భూమిలో కాళేశ్వరం నీళ్లతో రెండు పంటలు తీస్తూ తన పంటలో కొంత మొత్తాన్ని సీఎం సహాయనిధికి విరాళంగా అందిస్తున్న రాజన్న సిరిసిల్ల…

‘పద్మశ్రీ’ మొగిలయ్యకు ఇంటిస్థలం, కోటి రూపాయలు ప్రకటించిన సీఎం కేసీఆర్

పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగిలయ్యకు హైద్రాబాద్ లో నివాస యోగ్యమైన ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం కోటి రూపాయలను…