ప్రీమియర్ ఎనర్జీ సంస్థ తన కార్యకలాపాలను రాష్ట్రంలో మరింతగా విస్తరించనున్నది. అమెరికాకు చెందిన అజ్యూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్తో జత కట్టిన ప్రీమియర్ ఎనర్జీ గ్రూప్ హైదరాబాద్లోని…
పెట్టుబడిదారులకు తమ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తయారీ యూనిట్లు ఏర్పాటు చేసేవారికి, యువతకు ఉపాధి అవకాశాలు…
రాష్ట్రంలో వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలోని 41,392 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తిరిగి తెరచుకోగా… విద్యార్థులు మళ్లీ పుస్తకాలు చేతపట్టుకుని…
తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రుతుపవనాల రాకతో రాష్ట్రంలో చాలాచోట్ల వాతావరణం చల్లబడి, వేసవి వేడి, ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం కలిగింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో…
పెట్టుబడులకు గమ్యస్థానం అయిన హైదరాబాద్కు ఆధునిక ఆటోమొబైల్ రంగంలో అపార అవకాశాలున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. కోకాపేట్లో అడ్వాన్స్ ఆటో పార్ట్స్…
సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్.. తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఆదివారం ప్రగతిభవన్లో జరిగిన ఈ సమావేశంలో మూడు గంటలకు…
పెట్టుబడులకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన తెలంగాణలో రూ.24 వేల కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు ఎలెస్ట్ (రాజేష్ ఎక్స్పోర్ట్స్) డిస్ప్లే ఫ్యాబ్రికేషన్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగానికి చెందిన…
ఖమ్మం లోని లకారం చెరువుపై 11.75 కోట్ల రూపాయలతో నిర్మించిన కేబుల్ వంతెనను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్, మంత్రి పువ్వాడ అజయ్తో కలిసి ప్రారంభించారు.…
సిర్పూర్ లో భారీ బుద్ధ విగ్రహాన్ని ప్రతిష్టించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టీ) మండల కేంద్రంలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో స్థానిక నాగమ్మ…
సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన(ఎస్ఏజీవై)లో తెలంగాణ పల్లెలు కొంతకాలంగా మొదటి పది స్థానాల్లో నిలుస్తున్నాయి. అంతేకాదు టాప్లోని 20 గ్రామాల్లో తెలంగాణకు చెందినవే 15 ఉండటం గమనార్హం.…