mt_logo

అంతర్జాతీయ తల్లిపాల దినోత్సవంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు

మొదటి గంట తల్లి పాలు బిడ్డకు పట్టిస్తే అది మొదటి టీకాతో సమానం అవుతుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. అంతర్జాతీయ తల్లిపాల…

చేనేత కార్మికుల కోసం నేతన్న బీమా పథకం : మంత్రి కేటీఆర్

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7న నేతన్న బీమా పథకాన్ని ప్రారంభిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, జౌళి శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రైతు…

సిరిసిల్లలో సిద్దమవుతున్న కోటి జాతీయ జెండాలు

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణలోని ప్రతి ఇంటిపై ఎగురవేయనున్న కోటి జాతీయ జెండాలను సిరిసిల్లలోని నేత కార్మికుల ఆధ్వర్యంలో తయారవుతున్నాయి. రూ.23 కోట్ల వ్యయంతో 60…

దేశం చూపు… దళితబంధు వైపు : మంత్రి కేటీఆర్

సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళితబంధు పథకం మంచి ఫలితాలాన్నిస్తోందని, దళితుల జీవితాల్లో పెద్దఎత్తున మార్పు తీసుకొస్తోందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల…

స్వతంత్ర భారత వజ్రోత్సవాలపై సీఎం కేసీఆర్ రేపు సమీక్ష సమావేశం

తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 8 నుంచి 22 వరకు 15 రోజులపాటు అట్టహాసంగా నిర్వహించ తలపెట్టిన స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం…

తెలంగాణ ఆర్థిక నిర్వహణపై కాగ్ ప్రశంసలు

తెలంగాణ రాష్ట్ర ఆదాయం, ఖర్చు, ఆర్థిక నిర్వహణ, అభివృద్ధి పథకాలకు నిధులను ఖర్చు చేసే విధివిధానాల పట్ల కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (సి.ఏ.జి-కాగ్) సానుకూలంగా స్పందించింది.…

రూ. 21.85 కోట్ల విలువైన దళితబంధు యూనిట్లను పంపిణీ చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్

శుక్రవారం పెద్దపల్లి జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డులో దళిత బంధు కార్యక్రమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొని 233 మంది లబ్దిదారులకు రూ.21.85 కోట్ల…

సీఎం కేసీఆర్ తో భేటీ అయిన యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ నేత అఖిలేష్‌ యాదవ్‌ శుక్రవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు జాతీయ…

రూ. 94 కోట్లతో మూసారాంబాగ్, చాదర్ ఘాట్ కు నూతన వంతెనలు : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

మూసారాంబాగ్ మూసీ పరివాహక వరద ముంపు ప్రాంతాల్లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పర్యటించారు. బ్రిడ్జి పునరుద్దరణ పనులను పరిశీలించిన…

హైదరాబాద్ ఐటీఐఆర్ రద్దు చేసిన కేంద్రం… కుటిల రాజకీయమన్న మంత్రి కేటీఆర్

హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేశామని తాజాగా పార్లమెంట్‌లో కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చేసిన ప్రకటనపై రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ…