mt_logo

టీ బిల్లుపై కేంద్రానికే సర్వ హక్కులు – పీకే.మహంతి

గురువారం సచివాలయంలో అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి సమావేశం నిర్వహించారు. తెలంగాణ బిల్లుపై సర్వహక్కులు కేంద్రానివేనని, రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి…

పార్లమెంటు సమావేశాలు వచ్చేనెల 5నుండే

తెలంగాణ బిల్లుసహా మరికొన్ని బిల్లులపై చర్చించి ఆమోదం తెలిపేందుకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఫిబ్రవరి 5నుండి 21వరకూ జరగనున్నాయి. ఈ సమావేశాలు శీతాకాల సమావేశాలకు కొనసాగింపుగా ఉంటాయని,…

చర్చకు గడువు పెంచే అవకాశం లేదు

తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో తుదివిడత చర్చ ఈ రోజు నుంచీ జరగనుంది. సభ్యుల అభిప్రాయాల సేకరణ 23వ తేదీలోపు స్వీకరించి తుది నివేదికను కేంద్రానికి పంపడానికి అసెంబ్లీ…

ఫిబ్రవరి నాటికి తెలంగాణ రాష్ట్రం: ప్రొఫెసర్ కోదండరాం

మహబూబ్ నగర్ జిల్లా, ఆమనగల్లు మండలం కోనాపూర్ లో బీఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాల ఆవిష్కరణకు టీజేఏసీ చైర్మన్ కోదండరాం, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల…

టీఆర్ఎస్ నుండి రాజ్యసభ ఎన్నికలబరిలో కేకే

తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ పదవిని, రాజ్యసభ సభ్యుడి పదవిని త్యాగం చేసిన కే. కేశవరావు రాజ్యసభ సభ్యుడిగా టీఆర్ఎస్ తరపున ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కేకే…

56 ఏళ్ళుగా తెలంగాణ ప్రజలు ద్వితీయశ్రేణి పౌరులే: గండ్ర

శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ ఛీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ అన్ని రంగాల్లో ఎంతో వివక్షకు గురయిందని, 56ఏళ్ళనుండీ తెలంగాణ ప్రజలు ద్వితీయ…

తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశబెడతాం వచ్చే సెషన్ లో: షిండే

శుక్రవారం డిల్లీలో విలేకరులతో మాట్లాడిన కేంద్ర హోం మంత్రి షిండే తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశబెడతామని, తప్పకుండా బిల్లు పాసవుతుందని పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి…

అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై ఘాటు చర్చ

శుక్రవారం నాటి శాసనసభా సమావేశాలు ఈ రోజు ఉదయం ప్రారంభమయ్యాయి. వైసీపీ సభ్యులు మొదట సమైక్య తీర్మానం చేయాలని పట్టుబట్టగా, సీమాంధ్ర, తెలంగాణ సభ్యుల నినాదాలతో శాసనసభ…

ఎవరికీ అదనపు సమాచారం ఇవ్వొద్దు: కేంద్ర హోంశాఖ

తెలంగాణ బిల్లులో ఉన్న అంశాలు కాకుండా వేరే ఏ ఇతర సమాచారం కూడా తమకు తెలియకుండా ముఖ్యమంత్రికి గానీ, శాసనసభ్యులకు గానీ అందించరాదని కేంద్ర హోం శాఖ రాష్ట్ర…

తెలంగాణ రాష్ట్రం వచ్చినట్లే: జైపాల్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రం వచ్చేసినట్లేనని, అందులో ఏమాత్రం సందేహం లేదని కేంద్రమంత్రి ఎస్. జైపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఉస్మానియా మెడికల్ కళాశాలలో జరిగిన టీ ఎన్జీవో డైరీ…