తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ తుదిదశకు చేరుకున్నాక కూడా సీమాంధ్ర నేతలవల్ల తెలంగాణకు మరో అన్యాయం జరిగింది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో తెలంగాణకు…
టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు పీ. మహేందర్ రెడ్డి, కేఎస్ రత్నం, ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డిలతో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు శుక్రవారం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో…
By: కొండా విశ్వేశ్వర్ రెడ్డి చిన్నతనంలో చేవెళ్ల దగ్గరున్న మా స్వంత ఊరు ధర్మాసాగరం పోవడమంటే మాకు చాలా ఖుషీగా ఉంటుండె. సెలవుల్లో ఎంతో ఉల్లాసంగా గడిపేవాళ్లం.…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా అనంతరం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ…
-Courtesy: Katta Shekar Reddy తెలంగాణ చరిత్రను ఎవరు రాసినా ఆయనను మరిచిపోయే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజకీయంగా ఆయన ఏమవుతాడో, ఏమవ్వాలని అనుకుంటున్నాడో ఆయన ఇష్టం.…
రాష్ట్ర విభజన ప్రక్రియ తుడిదశకు చేరుకుంటున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని అంశాలకు సంబంధించి నివేదికలు రూపొందించే సమయంలో రెండు రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీ ప్రక్రియను…