సదరన్ జోనల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గా సీఎం కేసీఆర్ ను నియమిస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956లోని సెక్షన్…
ప్రభుత్వం తరపున ముస్లిం సోదరులకు మంగళవారం హైటెక్స్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హారజయ్యారు. ఈ కార్యక్రమంలో ఆరువేలమందికి పైగా…
దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రానికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించే కీలకమైన సదరన్ జోనల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును నియమిస్తూ కేంద్రప్రభుత్వం…
మంగళవారం హైదరాబాద్ లోని గ్రాండ్ కాకతీయ హోటల్ లో జరిగిన పారిశ్రామికవేత్తల భేటీలో సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటలు అక్కడ పాల్గొన్న ప్రతినిధులను మంత్రముగ్ధులను చేశాయి. విధివిధానాల…
-సింగపూర్కంటే మేలైన పారిశ్రామిక విధానం -సింగిల్విండోతో అనుమతులు సరళీకృతం -చైనాలో సాధ్యమైతే ఇక్కడ కాదా? -పారిశ్రామికవేత్తల భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ -పరిశ్రమల స్థాపనకు 3 లక్షల ఎకరాలు…
-శ్రీగుణ గటిక జూలై 16న జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం తీసుకున్న నిర్ణయాలకు చాలామంది సంతోషపడ్డారు. కొంతమంది సందేహపడ్డారు కూడా. 43 తీర్మానాలు చేస్తే అందులో 30కి…
‘నా తెలంగాణ కోటిరతనాల వీణ’ అని సగర్వంగా ప్రకటించి తెలంగాణ ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిన మహనీయుడు దాశరథి అని సీఎం కేసీఆర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.…
సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి కాలరీస్ పై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సింగరేణి బొగ్గు నిల్వలు, ఓపెన్ కాస్ట్ మైనింగ్, అండర్ గ్రౌండ్ మైనింగ్,…
-24, 25వ తేదీల్లో బేగంపేట గ్రీన్పార్క్ హోటల్లో.. -హాజరుకానున్న వివిధ దేశాల ప్రతినిధులు -పట్టణ నీటి సరఫరా నిర్వహణ-మేలైన పద్ధతులు, అధ్యయనాలు అంశంపై విస్తృత చర్చ -సమావేశాలను…
తెలంగాణలో విమానయాన, రక్షణపరమైన పరిశ్రమలు నెలకొల్పాలనే ఆసక్తి ఉందని అమెరికా విదేశీ వాణిజ్య సేవలు, గ్లోబల్ మార్కెట్ సంస్థకు చెందిన ప్రతినిధుల బృందం తెలిపింది. శుక్రవారం సచివాలయంలో…