mt_logo

తెలంగాణలో బీజేపీని దెబ్బతీయాలనేదే బాబు లక్ష్యం – కేటీఆర్

మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిని నిలబెట్టే ధైర్యం లేకనే బలవంతంగా బీజేపీ అభ్యర్థిని బరిలోకి దింపి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శిఖండి పాత్రను పోషిస్తున్నారని…

యాకూబ్ రెడ్డిని లాఠీలతో కొట్టించినందుకా మీకు ఓట్లేసేది? – హరీష్ రావు

మెదక్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా సంగారెడ్డిలో బైక్ ర్యాలీని భారీ నీటిపారుదల శాఖామంత్రి టీ హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు…

రేపే మెదక్ పోల్

ఉపపోరులో ముగిసిన ప్రచారం రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులతో ప్రచారం రాష్ట్ర అంశాలే ప్రధానంగా ప్రస్తావన హోరెత్తించిన టీఆర్‌ఎస్ ప్రచారం వెలవెలబోయిన ప్రత్యర్థి పార్టీల సభలు గులాబీ…

ఛాంబర్ పేరుమార్చే కుట్రలకు తెరదించండి!

రాష్ట్రం రెండుగా విడిపోయినా ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ తెలంగాణవారి పట్ల మోసపూరితంగా వ్యవహరిస్తోందని తెలంగాణ సినిమా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు సానా యాదిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.…

ప్రజాకవికి సముచిత నివాళి

ప్రజా కవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణ రావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆ మహానుభావుడి జ్ఞాపకాలను పదిలపరచుకోవడానికి, అతడి ఆశయాలను ప్రచారం చేయడానికి తెలంగాణ…

ప్రతి ఒక్క ఇంటికీ సురక్షిత మంచినీటి నల్లా – కేసీఆర్

వచ్చే మూడున్నరేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీటి నల్లా సౌకర్యం కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.…

మాట తప్పను

-తలతెగిపడ్డా నూటికి నూరు శాతం హామీలు నెరవేరుస్తా: కేసీఆర్ – తల తెగిపడ్డా ఇచ్చిన మాట తప్పను – దసరా నుంచి పథకాలు అమలు – వంద…

మెదక్ జిల్లా నర్సాపూర్ సభకు హాజరుకానున్న సీఎం కేసీఆర్

మెదక్ లోక్ సభ ఉప ఎన్నిక సందర్భంగా జిల్లాలో టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఉప…

కాంగ్రెస్ కు ఓటేస్తే మురికి కాల్వలో ఓటేసినట్లే – హరీష్ రావు

మెదక్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేస్తే మురికి కాల్వలో వేసినట్టేనని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సూచించిన జగ్గారెడ్డికి బీజేపీ టిక్కెట్ ఇచ్చిందని, ఆంధ్రాబాబుల కొమ్ము కాస్తున్న…

ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో ఐటీ ఇంక్యుబేటర్ – కేటీఆర్

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్ మెంట్(ఐఎస్‌బీ), నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసర్చ్(నల్సార్), ట్రిపుల్ ఐటీ సంస్థలతో మంగళవారం టూరిజం ప్లాజాలో జరిగిన…