ప్రధాని మోడీ అధ్యక్షతన ఆదివారం ఆయన నివాసంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ఆరు దశాబ్దాలకు పైగా అమలులో ఉన్న ప్రణాళికాసంఘం స్థానంలో నూతన వ్యవస్థను…
డిసెంబర్ 6 న హోంగార్డు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హోం గార్డులపై వరాల జల్లు కురిపించారు. శుక్రవారం డీజీపీ అనురాగ్ శర్మ,…
ప్రజా వాగ్గేయకారుడు, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్ గా నియమిస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ…
హోంగార్డుల వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 6న హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వారికి శుభాకాంక్షలు తెలిపిన…
భూమిని కబ్జా చేసే వారిని వదిలే ప్రసక్తే లేదని, అక్రమార్కులు ఎవరైనా వారిని ఉపేక్షించకూడదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రెవెన్యూ అధికారులకు సూచించారు. సచివాలయంలో గురువారం…
గత పాలకుల నిర్లక్ష్యం వల్లే చెరువులు విధ్వంసం అయ్యాయని, సమైక్య రాష్ట్రంలో చెరువుల అభివృద్ధిని పట్టించుకోలేదని భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు అన్నారు. మహబూబ్ నగర్…
ప్రభుత్వ స్కూళ్ళు, హాస్టళ్ళకు సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని, వచ్చేనెల నుండి దీనిని అమలు చేస్తామని ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. వికలాంగుల దినోత్సవం సందర్భంగా…
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చెర్లలో సుమారు 11 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రకటించారు. దీనికి…
హైదరాబాద్ పై మరో కుట్రకు పాల్పడుతున్న చంద్రబాబు పై మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ కృష్ణా బేసిన్ లో ఉందని, హైదరాబాద్ కు కావాల్సిన…