mt_logo

రాచకొండలో త్వరలో మూడు సిటీలు!

చారిత్రాత్మక ప్రాంతమైన రాచకొండకు త్వరలో మహర్దశ పట్టనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సినిమా, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ సిటీలను నిర్మిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చెప్పారు. సోమవారం…

నల్లగొండ జిల్లాలో రూ. 570 కోట్లతో పనులకు భూమిపూజ..

ఆదివారం నల్లగొండ జిల్లా చందంపేట మండలం నేరడుగొమ్ములో 570 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఓపెన్ కెనాల్, పెండ్లిపాకల ప్రాజెక్టు సామర్ధ్యం పెంపు పనులకు భారీ నీటిపారుదల శాఖామంత్రి…

మాది అవినీతిరహిత పారిశ్రామిక విధానం – కేటీఆర్

మూడు రోజుల పర్యటన నిమిత్తం దుబాయి వెళ్ళిన ఐటీ శాఖామంత్రి కేటీఆర్ ఆదివారం ఫిక్కి, ఇండియన్ బిజినెస్ ప్రొఫెషనల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ-షోకేసింగ్ ఇన్వెస్ట్…

రాచకొండలో నేడు సీఎం ఏరియల్ సర్వే..

నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దుల మధ్య ఉన్న రాచకొండ గుట్టలు, పరిసర ప్రాంతాల్లో రెండువేల ఎకరాల విస్తీర్ణంలో భారీ సినిమా సిటీ నిర్మించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్…

టీఆర్ఎస్ సర్కారుపై బురద చల్లే ప్రయత్నం..

కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని టీఆర్ఎస్ సర్కారుపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరకముందే ప్రతికూల అంశాలు చేరుతున్నాయని మంత్రి జగదీష్…

తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉంటాం – రవిశంకర్ ప్రసాద్

తెలంగాణ ప్రభుత్వానికి అన్నివిధాలా అండగా ఉంటామని, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు బాగున్నాయని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో…

స్టిక్కర్ లేకుంటే క్యాబ్ సీజ్!

జనవరి 1 తర్వాత క్యాబ్ లకు మై వెహికల్ ఈజ్ సేఫ్ స్టిక్కర్ లేకుంటే వాహనాన్ని సీజ్ చేస్తామని సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.…

వ్యవసాయానికే ప్రభుత్వ ప్రాధాన్యత – ఈటెల రాజేందర్

రైతుల కోసమే మిషన్ కాకతీయను చేపట్టినట్లు, వ్యవసాయ రంగానికే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ లో…

బొగ్గుగనుల ప్రైవేటీకరణ వద్దు – ఎంపీ కవిత

లోక్ సభలో బొగ్గు గనులపై జరిగిన చర్చలో నిజామాబాద్ ఎంపీ కవిత మాట్లాడుతూ, బొగ్గు గనుల కుంభకోణం దేశానికి చెడ్డ పేరు తెచ్చిందని, బొగ్గు గనుల ప్రైవేటీకరణకు…

చారిత్రక ఆనవాళ్ళు చెరిగిపోకుండా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతాం..

హైదరాబాద్ అద్భుతమైన నిర్మాణ నైపుణ్యంతో కట్టిన నగరమని, చారిత్రక ఆనవాళ్ళు చెరిగిపోకుండా అంతర్జాతీయ స్థాయిలో యునిక్ సిటీగా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు…