mt_logo

ఈనెల 30న గిరిజన సంక్షేమశాఖ సమీక్ష సమావేశం

రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ సమీక్ష సమావేశం ఈనెల 30 వ తేదీన సచివాలయంలోని డీ బ్లాక్ లో ఉన్న సమావేశ మందిరంలో జరగనుంది. ఈ సమావేశానికి గిరిజన…

పీవీకి భారతరత్న ప్రకటించాలి – కేసీఆర్

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించాలని, పీవీకి భారతరత్న బిరుదు ఇవ్వాలని సిఫారసు చేశామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. పీవీకి భారతరత్న…

నల్లగొండలో 7600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం..

తెలంగాణ విద్యుత్ కష్టాలను తొలగించే క్రమంలో నల్లగొండ జిల్లాలో 7600 మెగావాట్ల సామర్ధ్యంతో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.…

నల్లగొండ జిల్లాలో సీఎం ఏరియల్ సర్వే..

నల్లగొండ జిల్లాలో ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఏరియల్ సర్వే నిర్వహించారు. దామరచర్ల మండలం వీర్లపాలెంకు చేరుకున్న సీఎంకు జిల్లా కలెక్టర్ తో పాటు…

ఉద్యానవన యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు..

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే ఉద్యానవన యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇటీవల జరిగిన కొండా లక్ష్మణ్…

సకల ఉత్పత్తుల సమ్మేళనంగా వరంగల్ టెక్స్ టైల్ పార్క్

సోమవారం సచివాలయంలో వరంగల్ టెక్స్ టైల్ పార్క్, కేజీ టు పీజీ విద్యావిధానాలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం…

మిషన్ కాకతీయకు సహకరించండి..

చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో తెలంగాణ ప్రవాస భారతీయులు భాగస్వాములవ్వాలని, ఒక్కో ఎన్నారై ఒక్కో చెరువును దత్తత తీసుకుని ప్రభుత్వం తలపెట్టిన ఈ బృహత్తర కార్యానికి సహకరించాలని భారీ…

ఐదు కోట్ల రూపాయలతో దొడ్డి కొమురయ్య భవన్..

ఆదివారం వరంగల్ జిల్లా చేర్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లిలో జరిగిన మల్లికార్జునస్వామి కళ్యాణోత్సవంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పాల్గొని స్వామివారికి పట్టుబట్టలు, ముత్యాల తలంబ్రాలు…

మిషన్ కాకతీయలో ప్రజలంతా భాగస్వాములు కావాలి – హరీష్ రావు

రంగారెడ్డి జెడ్పీ కార్యాలయంలో మిషన్ కాకతీయపై జరిగిన సమీక్షాసమావేశంలో భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు, ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి…

నిత్యావసర సరుకులకే ఆహార భద్రత కార్డు..

పేదలందరికీ ఆహార భద్రత కార్డులిస్తామని, కేవలం నిత్యావసర సరుకులకే ఇది వర్తిస్తుందని ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. రంగారెడ్డి జెడ్పీ హాల్ లో మిషన్ కాకతీయపై జరిగిన…