mt_logo

నల్లగొండ జిల్లాలో సీఎం ఏరియల్ సర్వే..

నల్లగొండ జిల్లాలో ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఏరియల్ సర్వే నిర్వహించారు. దామరచర్ల మండలం వీర్లపాలెంకు చేరుకున్న సీఎంకు జిల్లా కలెక్టర్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఘనస్వాగతం పలికారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించిన తర్వాత దామరచర్ల, మఠంపల్లి, మేళ్లచెరువు ప్రాంతాలను ఏరియల్ సర్వే చేశారు. అనంతరం జిల్లాలో బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రం ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *