mt_logo

సన్నబియ్యం నాణ్యతలో వెనక్కు తగ్గేది లేదు- ఈటెల

జిల్లా కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ సోమవారం సచివాలయంలో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉల్లిగడ్డల మాదిరిగానే కందిపప్పును ప్రత్యేక…

అమరావతి నేర్పిన పాఠం ఏమిటి?

By: కట్టా శేఖర్‌రెడ్డి తెలంగాణలో కేసీఆర్‌పై కత్తులు దూస్తున్న టీటీడీపీ నాయకులు ఎప్పటికైనా తనకు ఉపయోగపడతారన్న నమ్మకం చంద్రబాబుకు లేదు. వారు రానురాను తనకు దూరమవుతారని కూడా…

హైదరాబాద్ నగరానికి డిసెంబర్ 15 నాటికి గోదావరి జలాలు– కేటీఆర్

– హైదరాబాద్ నగరంలోని తాగునీటి మీద HMWS అధికారులతో సమీక్ష – గోదావరి మెదటి దశ, కృష్టా మూడవ ఫేజ్ పనులు జరుగుతున్న తీరుపై ఆరా –…

నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్..

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. నీతి ఆయోగ్ సబ్ కమిటీ సమావేశంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల్లో అమలుచేసే…

లండన్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ, దసరా సంబురాలు..

Telangana NRI Forum ఆధ్వర్యంలో లండన్ లో సద్దుల బతుకమ్మ-దసరా సంబరాలు ఘనంగా నిర్వహించారు. హౌన్‌స్లాలోని లాంప్టొన్ స్కూల్ (Lampton School, Hounslow) ఆడిటోరియంలో జరిగిన ఈ…

Birmingham, United kingdom లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు..

తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమైన బతుకమ్మ వేడుకలు ఆదివారం Birmingham, United kingdom లో వేంకటేశ్వర దేవాలయంలో ఘనంగా జరిగాయి. తెలంగాణ జాగృతి యునైటెడ్ కింగ్డమ్ (TJUK) ప్రెసిడెంట్…

నక్షత్రం సినిమాలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో..

ప్రపంచ పీఠభూముల మీద ఆత్మగౌరవ జెండా ఎగరేసిన ఓ గుండె తడి ఉన్నోడు తీసిన సినిమాలు ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం ఆన్‌లైన్‌లో ఉన్నాయి. వాషింగ్టన్ డీసీలో…

ప్రజలకు నల్లా నీళ్ళు.. ప్రతిపక్షాలకు మూడు చెరువుల నీళ్ళు!

నల్గొండ జిల్లా పానగల్ ఉదయసముద్రం దగ్గర వాటర్ గ్రిడ్ పథకానికి నేడు పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగసభలో మంత్రి…

పాలమూరు జిల్లాకు స్వరాష్ట్రంలో న్యాయం- ఎంపీ కవిత

సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన పాలమూరు జిల్లాకు స్వరాష్ట్రంలో న్యాయం జరుగుతుందని నిజామాబాద్ ఎంపీ కవిత స్పష్టం చేశారు. ఆరోరోజు బతుకమ్మ ఉత్సవాలు నేడు మహబూబ్ నగర్…

చైనా కంపెనీతో రెండు ఎంవోయూలు కుదుర్చుకున్న రాష్ట్రప్రభుత్వం..

చైనాకు చెందిన శానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రతినిధులతో శుక్రవారం సాయంత్రం ఫలక్ నుమా పాలస్ లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమావేశమయ్యారు. తెలంగాణలో డ్రైపోర్టు…