రాజ్ భవన్ లో కొత్తగా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన రాష్ట్ర మంత్రివర్గానికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఇవాళ ఉదయం 11.30 గంటలకు రాజ్ భవన్ లో జరిగింది. పది మంది ఎమ్మెల్యేలను గవర్నర్ నరసింహన్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు.…
దేశసేవ కోసం అమరవీరులు చేసిన త్యాగాలు ఎప్పటికీ గుండెల్లో నిలిచిపోతాయని, భద్రతా బలగాల సేవల వల్లే దేశంలోని పౌరులంతా సురక్షితంగా ఉండగలుగుతున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతాంగానికి అద్భుతమైన వరమని, ఇదొక అద్భుతమైన నిర్మాణమని 15వ ఆర్ధికసంఘం సభ్యులు ప్రశంసించారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన 15వ ఆర్ధికసంఘం సభ్యులు ఆదివారం…
ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా ఆదివారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో నమస్తే తెలంగాణ, టీ న్యూస్, తెలంగాణ జాగృతి…
తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 31 జిల్లాలకు తోడుగా మరో రెండు జిల్లాలు రేపటినుండి అందుబాటులోకి రానున్నాయి. దీంతో తెలంగాణలో మొత్తం జిల్లాల సంఖ్య 33 కు చేరింది.…
దేశంలో మళ్ళీ ఎక్కడా ఉగ్రదాడులు జరక్కుండా కఠిన చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష సమావేశంలో టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన ఆల్ పార్టీ…
శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తల్లి పాపవ్వ ఈనెల 5వ తేదీన స్వర్గాస్తురాలయిన సంగతి తెలిసిందే. ఇవాళ ఆమె ద్వాదశ దినకర్మ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు సీతారామ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు అటవీభూముల బదలాయింపుకు సంబంధించి తుది అనుమతులు లభించాయి. కేంద్ర పర్యావరణ శాఖ…