mt_logo

తెలంగాణలో అగ్రిహబ్!!

రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను సాంకేతిక పరిజ్ణానంతో పరిష్కరించే దిశగా తొలి అడుగులు తెలంగాణ రాష్ట్రంలో పడనున్నాయి. దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో త్వరలో అగ్రిహబ్ ఏర్పాటు కాబోతున్నది.…

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ పై రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ భేటీ..

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కు సంబంధించిన అంశాలపై రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ కొద్దిసేపటి క్రితం సమావేశం అయ్యింది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి…

తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 50 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను గుర్తించి వెంటనే నోటిఫికేషన్లు…

ఎంతమందికైనా సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది- కేసీఆర్

భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఎన్నో కష్ట నష్టాలకు గురయ్యారని, వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్…

అక్రమ నిర్మాణాలు తొలగించండి- కేటీఆర్

రాజేంద్రనగర్ పరిధిలోని అప్ప చెరువును పురపాలక శాఖామంత్రి కేటీఆర్ శనివారం సందర్శించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాజేంద్రనగర్ లోని అప్ప చెరువుకు గండిపడిన సంగతి తెలిసిందే.…

గగన్ పహాడ్, అలీనగర్ మృతులకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా..

గగన్ పహాడ్, అలీ నగర్ లలో వరదల వల్ల చనిపోయిన మృతుల కుటుంబాలను, వరద బాధితులను మంత్రి కేటీఆర్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పరామర్శించారు. ఇటీవల…

కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు తేనెపూసిన కత్తి లాంటిది- కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ బిల్లుపై ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యసభలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని…

లక్ష మెజార్టీతో గెలిపించాలి- హరీష్ రావు

దుబ్బాక నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు అతి త్వరలో సాగునీరు ఇవ్వడమే మా లక్ష్యమని ఆర్ధిక శాఖామంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లాలోని మిరుదొడ్డి మండల టీఆర్ఎస్…

క్రైస్తవ సమాజానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుంది- కేటీఆర్

హైదరాబాద్ బంజారాహిల్స్ లో బిషప్ లు, క్రైస్తవ ప్రముఖులతో శుక్రవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు…

కోవిడ్ పునరావాస కార్యక్రమాలకే ఎంపీ ల్యాడ్స్ నిధులు- కేకే

కోవిడ్ పునరావాస కార్యక్రమాలకే ఎంపీ ల్యాడ్స్ నిధులు ఖర్చు చేయాలని ఎంపీ కేశవరావు స్పష్టం చేశారు. ఎంపీలు, మంత్రుల జీతాల కోత బిల్లుపై శుక్రవారం రాజ్యసభలో ఆయన…