రాష్ట్రంలో గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంతి కేసీఆర్ పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులను ఆదేశించారు. గంజాయి వినియోగ పరిస్థితి మరింత తీవ్రతరం కాకముందే…
ప్రముఖ దైవక్షేత్రం యాదగిరి గుట్టలోని లక్ష్మి నరసింహ స్వామి వారికి విరాళాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేయగా.. దానికి విపరీతమైన స్పందన వస్తోంది. మొదట ముఖ్యమంత్రి…
హుజురాబాద్ రాజకీయం రసకందాయంలో పడింది. సీఏం కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన దళితబంధు హుజురాబాద్ లో ఆగిపోయింది. ఎన్నికలు నడుస్తున్న నేపథ్యంలో ఓటర్లను ప్రబావితం చేసేలా…
కేసీఆర్..ఎన్నికల మాంత్రికుడు.. ఆయన వ్యూహాలు ప్రత్యర్థులకు కాదు కదా..ఆయన పక్కన ఉన్నవారికి కూడా అర్థం కావు..ఎన్నో డక్కా మొక్కీలు తిన్న తర్వాత కేసీఆర్ ఎలక్షన్ ఇంజనీరింగ్ లో…
హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మినీ నుమాయిష్ ప్రారంభమైంది. ఆల్ ఇండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ మినీ నుమాయిష్ 20 రోజుల పాటు…