mt_logo

తెలంగాణ సిగలో మరో కలికితురాయి .. ప్రపంచ విత్తన సదస్సుకు ఆహ్వానం పలికిన ఐరాస

తెలంగాణకు మరో అరుదైన గౌరవం దక్కింది. ‘సీడ్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియా’గా ప్రఖ్యాతి గాంచిన తెలంగాణ రాష్ట్రాన్ని ‘ప్రపంచ విత్తన భాండాగారం’గా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ఈ…

వట్టికోట ఆళ్వారు స్వామి సాహిత్య కృషి అజరామరం : సీఎం కేసీఆర్

వట్టికోట ఆళ్వారు స్వామి జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయ‌న‌ సేవలను కొనియాడారు. పాత్రికేయుడుగా, కథకుడుగా, నవలా కారుడుగా, తెలంగాణ సాయుధ పోరాట కాలంలో తన సాహిత్యంతో…

సందర్శకులతో కిటకిటలాడిన ‘ఏక్ శామ్ చార్మినార్ కే నామ్’ సండే-ఫండే కార్యక్రమం

హైదరాబాద్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న సండే-ఫండే కార్యక్రమానికి నగరవాసుల నుండి విశేష స్పందన లభిస్తుంది. గత కొన్ని వారాలుగా హుస్సేన్ సాగర్…

‘వేల మైళ్ళ దూరం.. తెలుగుపై మమకారం’ : మంత్రి కేటీఆర్

ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్ ను పారిస్‌లో ఓ విశిష్ట వ్యక్తి కలిశారు. ఫ్రాన్స్ లో మూడు దశాబ్దాలకుపైగా తెలుగు భాషపై…

తెలంగాణతో మాకు బలమైన సంబంధాలున్నాయి : యూఎస్ కాన్సులేట్ జనరల్

హైదరాబాద్ లో 2022 చివరి నాటికి అమెరికా కొత్త కాన్సులేట్ భవనాన్ని ప్రారంభించనున్నట్టు యూఎస్ కాన్సులేట్ జనరల్ జోయెల్ రీఫ్‌మన్‌ అన్నారు. విద్యుత్తు ఆదా, వర్షపు నీటి…

ఇండియాలో ప్లగ్ అండ్ ప్లే తొలి కార్యాలయం హైదరాబాద్ లో.. ఇక దేశంలోనే ఐటీకి కేరాఫ్ అడ్రెస్ అవనున్న భాగ్యనగరం

ఫ్రాన్స్ లోని పారిస్ నగరంలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతం అవుతోంది. శనివారం జరిగిన సమావేశాల అనంతరం స్టార్టప్‌లకు ఇంక్యుబేషన్ సెంటర్ గా పనిచేసే ప్రపంచ…

‘తెలంగాణ విజయ గర్జన’ సభా స్థలాన్ని పరిశీలించిన ఎర్రబెల్లి దయాకర్ రావు, వినోద్ కుమార్

నవంబర్ 15న వరంగల్ లో నిర్వహించబోయే టీఆర్‌ఎస్‌ విజయగర్జన సభ కోసం రాంపూర్‌ సమీపంలోని స్థలాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌…

ప్రపంచంలో అతిపెద్ద ఇంక్యుబేటర్ క్యాంపస్ ‘స్టేషన్ ఎఫ్” బృందంతో మంత్రి కేటీఆర్ భేటీ

ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌, శుక్రవారం ప్యారిస్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌ క్యాంపస్‌ ‘స్టేషన్‌ ఎఫ్‌’లో పర్యటించి స్టేషన్‌ ఎఫ్‌ బృందంతో భేటీ…

పెట్టుబడులకు దేశంలోనే తెలంగాణ అత్యంత అనుకూలం.. ఫ్రెంచ్ సెనేట్ లో మంత్రి కేటీఆర్ ప్రసంగం

భారత్ లో అన్ని రంగాల్లో ముందంజలో ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఫ్రెంచ్‌ పారిశ్రామికవేత్తలను…

కొనసాగుతున్న హుజురాబాద్ ఉపఎన్నికల ఓటింగ్.. బారులు తీరిన ఓటర్లు

హుజూరాబాద్‌ ఉపఎన్నికల ఓటింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ రాత్రి 7 గంటలకు ముగియనుండగా.. ఉదయం 11 గంటల వరకు 33.27 శాతం…