mt_logo

దేవాలయాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి : మంత్రి సత్యవతి రాథోడ్

అదిలాబాద్ ఇంద్రవెళ్ళి మండలం కెస్లాపూర్ నాగోబా ఆలయాన్ని సందర్శించి, పూజలు చేశారు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రాథోడ్ సత్యవతి.…

పునర్విభజన చట్టం ప్రకారమే నిర్ణయాలు ఉండాలి : తెలంగాణ

విభజన అంశాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నిర్వహించిన వర్చువల్ సమావేశం ముగిసింది. బుధవారం ఉదయం జరిగిన ఈ సమావేశానికి…

ఎరువుల ధరల పెంపుపై ప్రధానికి బహిరంగ లేఖ రాయనున్న సీఎం కేసీఆర్

కేంద్రప్రభుత్వం తీసుకున్న ఎరువుల ధరల పెంపుపై నిరసన వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ బుధవారం సాయంత్రం ప్రధానికి బహిరంగ లేఖ రాయనున్నారు. దేశ వ్యవసాయ రంగాన్ని కుదేలు…

సమాజం కోసమే తండ్లాడిన ప్రజాకళాకారుడు అలిశెట్టి ప్రభాకర్ : మంత్రి కేటీఆర్

తెలంగాణకు చెందిన అద్భుతమైన కవి అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతిని పురస్కరించుకొని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. సోషల్ మీడియా వేదికగా ఆయన్ని గుర్తు…

సమ్మక్క-సారలమ్మ జాతరకు సర్వం సిద్ధం

తెలంగాణ కుంభమేళా, ఆసియాలోనే అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి చెందిన సమ్మక్కసారలమ్మ జాతరకు సర్వం సిద్ధం అవుతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను వేగంగా పూర్తి చేస్తుండగా……

అగ్గిపెట్టెలో ఇమిడే చీర నేసిన నేత కార్మికున్ని ప్రశంసించిన మంత్రులు

అగ్గిపెట్టెలో పట్టే నేత చీరను తయారు చేసిన సిరిసిల్లకు చెందిన యువ నేతకారుడు నల్ల విజయ్ ని మంగళవారం హైదరాబాద్ లో రాష్ట్ర చేనేత-జౌళి శాఖ మంత్రి…

దేశ రాజకీయాల్లో కేసీఆర్ పాత్ర అత్యవసరమన్న ఆర్జేడీ నేత తేజస్వీ ప్రసాద్ యాదవ్

బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ తనయుడు, ఆర్జెడి బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ ప్రసాద్ యాదవ్ సీఎం కేసీఆర్ తో మంగళవారం ప్రగతి భవన్…

పిల్లలను కోళ్లఫారంలో కోళ్లలాగా కుక్కుతున్నారు… కేబినెట్ సబ్ కమిటీలో మంత్రి కేటీఆర్ ఆవేదన

మంగళవారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన నూతన స్పోర్ట్స్ పాలసీపై మంత్రుల సబ్ కమిటీ సమావేశం టూరిజం ప్లాజాలో సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి…

సోషల్ మీడియా ట్రెండింగ్ లో “రైతుబంధుకేసీఆర్”

రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ద్వారా రైతులకు అందిస్తున్న పెట్టుబడి సాయం 50 వేల కోట్లకు చేరింది. దీంతో సోషల్ మీడియాలో వేలమంది…

తెలంగాణ సమగ్ర చిత్రపటం ఆవిష్కరించిన బోయినపల్లి వినోద్ కుమార్

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 33 జిల్లాల సమగ్రమైన అట్లాస్ మ్యాప్‌ను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ ఆవిష్కరించారు. సోమవారం మంత్రుల నివాసంలో విష్ణు…