రాష్ట్రంలో విద్యారంగంలో సమూల సంస్కరణలకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం కేసీఆర్. ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు…
రైతుబంధు పథకంపై జాతీయ మీడియా ప్రశంసలు కురిపించింది. పెట్టుబడి సాయం పంపిణీ 50 వేల కోట్ల మైలురాయిని దాటిన సందర్భంగా ఎన్డీటీవీతోపాటు ఇతర జాతీయస్థాయి చానళ్లు ఈ…
ప్రపంచంలోనే అత్యుత్తమ కార్ల కంపెనీ అయిన టెస్లాను ఇండియాకు ఆహ్వానించిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.…
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకరరాశిలోకి సూర్యుని ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలమని.. ప్రజలు సిరి…
ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక హరితహారం కార్యక్రమం రాష్ట్రంలో మంచి ఫలితాలు ఇస్తోంది. ఈ పథకంతో రాష్ట్రంలో ఏకంగా 63,200 హెక్టార్లలో అదనపు పచ్చదనం పెరిగింది. దీంతో…
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఒంటెత్తు పోకడలపై నిప్పు రాజుకుంది. పార్టీలో ఎప్పటినుండో ఉన్నవారిని పట్టించుకోవడం లేదని, పదవులు ఆశించి పార్టీలోకి వచ్చిన వారికే…
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సామాన్య ప్రజల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక పథకాలు విజయవంతం అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక పథకాలను దేశంలోని…
రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆయిల్ పామ్ సాగుకు లక్ష్యానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ…
బుధవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలతో పునర్విభజన అంశాల పరిష్కారంపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో సింగరేణి తెలంగాణకు చెందినదేనని తేల్చారు శాఖ…
ప్రతీరంగంలో తెలంగాణపై శీతకన్ను చూపుతున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని అనేక రాష్ట్రాలకు…