తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు జాతీయ స్థాయిలో మరోసారి అవార్డుల పంట పండింది. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈ అవార్డులను కేంద్రం…
కోవిడ్ కారణంగా రెండేళ్ల పాటు భక్తులు లేకుండా ఆలయ అర్చకుల సమక్షంలోనే జరిగిన భద్రాచలం సీతారాముల కళ్యాణం.. నేడు భక్తుల నడుమా అంగరంగ వైభవంగా జరిగింది. మధ్యాహ్నం…
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాచలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నదని తెలియజేశారు. ‘ధర్మో రక్షతి రక్షితః’…
శనివారం సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టెట్కు సంబంధించి ఉచిత కోచింగ్ సెంటర్ను మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో టెట్…
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకే సీఎం కేసీఆర్ దూర దృష్టితో మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్…
తెలంగాణలో పండిన యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారులను…
ఆపదలో ఉన్నవారికి చేయూతను అందించడంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి ఎప్పుడూ ముందుంటారు. పేదల వైద్య సహాయానికి భరోసా కల్పిస్తుంటారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల…
ఆరోగ్య తెలంగాణ కోసం హెల్త్ ప్రొఫైల్ను రూపొందిస్తున్నామని సీఎం కే చంద్రశేఖర్రావు తెలిపారు. గురువారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.…