వీరుడు ఎక్కడ పుట్టినా వీరుడే అని అల్లూరి సీతారామరాజును ఉద్దేశించి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అల్లూరి సీతారామ రాజుని గుర్తుచేసుకోవడం ప్రతి భారతీయ…
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ నేడు హైదరాబాద్ రానున్న నేపథ్యంలో ప్రధాని రాకను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు…
హైదరాబాద్ నగరంలో ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలకు మొదట గోల్కొండ బోనాలతో గురువారం అంగరంగ వైభవంగా అంకురార్పణ జరిగింది. లంగర్హౌజ్ చౌరస్తా వద్ద బంగారు బోనానికి…
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ను ‘సాలుమారద తిమ్మక్క నేషనల్ గ్రీన్ అవార్డు’ వరించింది. బెంగళూరులోని వసంత్ నగర్ డాక్టర్ బీఆర్…
తెలంగాణ పదో తరగతి ఫలితాలను గురువారం ఉదయం 11:30 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. రెగ్యులర్ విద్యార్థులు 5,03,579 మంది పరీక్షలకు హాజరు…
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. కొత్తగా స్కూళ్లలో చేరనున్న విద్యార్థులు అధికంగా ప్రభుత్వ పాఠశాలల వైపే మొగ్గు చూపుతున్నారు. మరికొంతమంది తల్లితండ్రులు ప్రైవేట్…
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో జూలై 1-3 వరకు జరగనున్న ఆటా మహాసభలు –…