స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణలోని ప్రతి ఇంటిపై ఎగురవేయనున్న కోటి జాతీయ జెండాలను సిరిసిల్లలోని నేత కార్మికుల ఆధ్వర్యంలో తయారవుతున్నాయి. రూ.23 కోట్ల వ్యయంతో 60…
సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళితబంధు పథకం మంచి ఫలితాలాన్నిస్తోందని, దళితుల జీవితాల్లో పెద్దఎత్తున మార్పు తీసుకొస్తోందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల…
తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 8 నుంచి 22 వరకు 15 రోజులపాటు అట్టహాసంగా నిర్వహించ తలపెట్టిన స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మంగళవారం…
తెలంగాణ రాష్ట్ర ఆదాయం, ఖర్చు, ఆర్థిక నిర్వహణ, అభివృద్ధి పథకాలకు నిధులను ఖర్చు చేసే విధివిధానాల పట్ల కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (సి.ఏ.జి-కాగ్) సానుకూలంగా స్పందించింది.…
శుక్రవారం పెద్దపల్లి జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డులో దళిత బంధు కార్యక్రమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొని 233 మంది లబ్దిదారులకు రూ.21.85 కోట్ల…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ శుక్రవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు జాతీయ…
హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేశామని తాజాగా పార్లమెంట్లో కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చేసిన ప్రకటనపై రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ…