mt_logo

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

బుధవారం సిద్ధిపేట జిల్లా ములుగు మండలం నాగిరెడ్డిపల్లె గ్రామంలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు గృహ ప్రవేశం చేయించారు. ఈ…

దేశంలో ఐటీ ఉద్యోగ నియామకాల్లో హైదరాబాద్ అగ్రస్థానం

ఐటీ ఉద్యోగాల నియామకాలలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. గడిచిన ఏడాదిలోనే 1.53 లక్షల కొత్త ఉద్యోగ నియామకాలు కల్పించి రికార్డు సృష్టించింది. గత…

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు దిశగా కేంద్ర ప్రభుత్వం

దేశంలో పేదల నోట్లో మట్టి కొట్టడం కోసమే జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం అని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తీ…

అడుగడుగునా దేశభక్తి పెంపొందించేలా ‘స్వతంత్ర భారత వజ్రోత్సవాలు’ : సీఎం కేసీఆర్

భారత దేశానికి స్వాతంత్య్ర వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ‘ స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం ’ కార్యక్రమాల నిర్వహించ తలపెట్టింది. ఇందులో…

నేతన్నల జీవితాలను దుర్భరం చేస్తున్న మొదటి ప్రధాని మీరే : ఘాటు వ్యాఖ్యలు చేసిన మంత్రి కేటీఆర్

చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ విధించడంపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల, జౌళి శాఖల మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదిక‌గా విమర్శించారు. ఆత్మ‌నిర్భర‌త్‌కు సూచిక‌గా…

తెలంగాణ విద్యార్థి ప్రపంచంలో ఎక్కడైనా రాణించగలడు : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తెలంగాణ విద్యార్థి రాణించేలా సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నందున, విద్యార్థులు బాగా చదివి తమ భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకోవాలని విద్యాశాఖ…

కాళేశ్వరం రుణాలన్ని నిబంధనలకు లోబడే : కేంద్ర ప్రభుత్వం

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌, బీజేపీ సహా ప్రతిపక్ష పార్టీల ఆరోపణలన్నీ తప్పని మరోసారి రుజువైంది. కాళేశ్వరం ప్రాజెక్టు రుణాలు తదితర అంశాలపై సోమవారం లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ…

ఇక హైదరాబాద్ ప్రతీ అంగుళం కమాండ్ కంట్రోల్ సెంటర్ గుప్పిట్లో

ఈ నెల 4వ తేదీన సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం అవ్వనున్న బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ భవనాన్ని మంత్రులు మొహమ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్…

పెన్సిల్, రబ్బర్ ధరలు అధికంగా పెంచారెందుకు..? మోడీకి ఘాటు లేఖ రాసిన ఆరేళ్ళ బాలిక

దేశంలో విపరీతంగా ధరలు పెరిగిన విషయం చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకుంటున్నారు. అర్థం చేసుకోవడమే కాదు, ఇలా విపరీతంగా ధరలు పెంచేస్తే ఎలా చదువుకొవాలని ప్రశ్నిస్తూ…

తెలంగాణలో నాలుగురోజుల పాటు భారీ వర్షాలు… ఎల్లో అలెర్ట్ ప్రకటించిన అధికారులు

మరో నాలుగు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురువనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికారులు పలు జిల్లాల్లో యెల్లో అలర్ట్ ప్రకటించారు. * సోమవారం…