mt_logo

సోదరులారా… నిరసనలు వద్దు : ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ

మసీదుల్లో శుక్రవారం ప్రార్థనల అనంతరం ఎలాంటి నిరసన కార్యక్రమాలు నిర్వహించరాదని ముస్లింలకు ఎంఐఎం అధినేత అసదుద్దిన్‌ ఒవైసీ పలువురు మతపెద్దలు పిలుపునిచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వివాదాస్పద…

దేశంలో తొలి ఆంకాలజీ నర్సింగ్ కోర్స్ తెలంగాణలో : మంత్రి హరీష్ రావు

నేడు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హైదరాబాద్ లోని ఎంఎన్ జే ఆసుపత్రిలోని గోల్డెన్ జూబ్లీ బ్లాక్ నాలుగో ఫ్లోర్ లో ఉన్న మాడ్యులర్…

రాష్ట్రంలో మరో 33 బీసీ గురుకుల విద్యాలయాలు : మంత్రి గంగుల కమలాకర్

రాష్ట్రంలో మరో 33 బీసీ గురుకుల విద్యాలయాలు, 15 బీసీ డిగ్రీ కళాశాలలను సీఎం కేసీఆర్ మంజూరు చేశారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్…

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

రంగారెడ్డి జిల్లా స‌మీకృత క‌లెక్ట‌రేట్ స‌ముదాయాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించారు. ఇబ్ర‌హీంప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని కొంగ‌ర‌క‌లాన్‌లోని స‌ర్వే నంబ‌ర్ 300లో 44 ఎక‌రాల్లో రూ. 58…

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి అరెస్ట్

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. కొద్దిసేపటి క్రితమే రాజాసింగ్‌ ఇంటికి వెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకొని రహస్య ప్రదేశానికి తరలించినట్లు తెలుస్తోంది.…

జర్నలిస్టుల ఇండ్ల సమస్య క్లియర్ చేసినందుకు సీజేఐకి ధన్యవాదాలు : మంత్రి కేటీఆర్

తెలంగాణ జ‌ర్న‌లిస్టుల నివాసాల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించిన భార‌త అత్యున్న‌త న్యాయ‌స్థానం చీఫ్ జ‌స్టిస్‌ ఎన్వీ ర‌మ‌ణ బృందానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు…

బస్తీ దవాఖాన ద్వారా నగర వాసులకు నాణ్యమైన వైద్య సేవలు : మంత్రి హరీశ్‌రావు

బస్తీ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాజేంద్రనగర్‌లోని ఇండియన్…

పెట్రో భారాన్ని ఎందుకు తగ్గించరు ? : కేంద్రాన్ని ప్రశ్నించిన మంత్రి కేటీఆర్

తన అసమర్థ విధానాలతో దేశ ప్రజలను దోపిడీ చేస్తున్న కేంద్రం బీజేపీ ప్రభుత్వం.. ఇప్పటికైనా పెట్రో పన్నుభారం నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని తెలంగాణ రాష్ట్ర సమితి…

నేడు రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్న సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్‌లో నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్‌ కొంగరకలాన్‌కు చేరుకొంటారు. మొదట కలెక్టరేట్‌ భవనాన్ని…

నిఖత్ జరీన్ తెలంగాణకు గర్వకారణం : ఎమ్మెల్సీ కవిత

కామన్వెల్త్ గేమ్స్ బాక్సింగ్‌లో బంగారు పతకం సాధించిన నిఖత్ జరీన్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. హైదరాబాద్‌లోని కవిత నివాసంలో నిఖత్‌ జరీన్‌ మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ…