mt_logo

తెలంగాణకు మరోసారి మొండిచేయి చూపిన కేంద్ర ప్రభుత్వం

తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవాలనే కక్షతో కేంద్ర బీజేపీ ప్రభుత్వం మరోసారి తన వక్రబుద్ధిని చూపించింది. బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ కోసం తెలంగాణ చేసిన విన్నపాలను పక్కన పడేసింది.…

నిరుద్యోగులు ఇంకెన్నాళ్లు ఎదురు చూడాలి ? : ప్రధానిపై ధ్వజమెత్తిన వరుణ్ గాంధీ

రోజురోజుకి దేశంలో పెరుగుతున్న నిరుద్యోగంపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. సీఎంఐఈ తాజా నివేదికను ప్రస్తావిస్తూ.. యువకుల్లో ఉద్యోగిత రేటు ఐదేండ్ల కనిష్టానికి…

మరోసారి ప్రధానిపై వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడ్డ మంత్రి కేటీఆర్

‘ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తానని పొరపాటున అదానీ ఒక్కరి ఖాతాలోనే మొత్తం జమ చేశారా… మోడీ గారూ..’ అంటూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి…

అది టెలీప్రాంప్టర్ తప్పిదం.. ప్రధానిది కాదు : మోడీపై మంత్రి కేటీఆర్ సెటైర్లు

ప్రధాని నరేంద్ర మోడీపై సెటైర్లు వేశారు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. పోషకాహార లోపాన్ని అధిగమించడానికి భజన చక్కని మార్గమని తెలిపిన మోడీపై… ‘అది…

మరో రెండు రోజుల్లో డిస్సీ, గ్రూప్-4 ఉద్యోగాల నోటిఫికేషన్లు : మంత్రి హరీష్ రావు

మరో 2-3 రోజుల్లో 9 వేల గ్రూప్ -4 ఉద్యోగాల భర్తీకి అనుమతి రానున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్…

బిహార్‌తో తెలంగాణకు అవినాభావ సంబంధం : సీఎం కేసీఆర్

దక్షిణ గంగగా పిలిచే గోదావరి ప్రవాహ సదృశ్యంగా బిహార్‌తో తెలంగాణకు అవినాభావ సంబంధం ఉన్నదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. బీహార్ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ గల్వాన్‌…

సిటీ కాలేజి శత వసంతాల వేడుకలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు

హైదరాబాద్‌లోని సిటీ కళాశాల, తెలంగాణ భాషా సాంసృతిక శాఖ సౌజన్యంతో నిర్వహించిన శత వసంతాల వేడుక కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.…

అమర జవానులను బీజేపీ అవమానిస్తోంది : మంత్రి కేటీఆర్

సాయుధ ద‌ళాల్లో ప‌ని చేసిన సైనికుల‌ను మ‌నం గౌర‌వించుకోవాలి కానీ ఆర్థిక భారంగా ప‌రిగ‌ణించ‌రాదని కర్ణాటక ప్రభుత్వానికి హితవు పలికారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.…

సీఎం కేసీఆర్ తెలంగాణకే కాదు.. దేశానికే రైతు బాంధవుడు : 25 రాష్ట్రాల రైతు సంఘాల నాయకులు

తెలంగాణలో జరుగుతున్న వ్యవసాయాభివృద్ధి, సాగునీటి రంగ అభివృద్ధిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల నుంచి బయలుదేరిన రైతు సంఘాల నాయకులు, ప్రతినిధులు హైదరాబాద్ చేరుకున్నారు. వారు…

నానో యూరియా వాడమని రైతులకు పిలుపునిచ్చిన మంత్రి నిరంజన్ రెడ్డి

శుక్రవారం ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన వ్యవసాయంలో ఎరువులు, రసాయనాల వాడకం, నానో యూరియా వాడాల్సిన ఆవశ్యకత సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి…