mt_logo

శరవేగంగా ఫార్ములా-ఈ కార్ రేసింగ్ ట్రాక్ నిర్మాణ పనులు

దేశంలోనే మొట్ట మొదటి సారిగా హైదరాబాద్‌ లో నిర్వహించనున్న ఫార్ములా -ఈ కారు రేసింగ్‌ పోటీల పనులు వేగంగా జరుగుతున్నాయి. బుధవారం రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్‌…

పేదల్లో ముఖాల్లో చిరునవ్వును కోరే ప్రభుత్వం మాది : మంత్రి కేటీఆర్

సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో బుధవారం జరిగిన మన నగరం బహిరంగసభకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ గత…

ప్రశాంతంగా నడుస్తున్న మునుగోడు ఉపఎన్నిక పోలింగ్

మునుగోడు ఉపఎన్నిక మొదలైంది. ఉదయం 7గంటలకు ఓటింగ్ మొదలవగా 11 గంటల వరకు అన్ని మండలాల్లో కలుపుకొని 25.8% పోలింగ్ నమోదయింది. చాలాచోట్ల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు…

దేశంలోకెల్లా తెలంగాణ రహదారులు భేష్

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కెల్లా తెలంగాణ రాష్ట్రంలోని రహదారులు అద్భుతంగా ఉన్నాయంటూ, ఢిల్లీకి చెందిన ఓ యువకుడు కితాబిచ్చారు. కిరణ్‌ వర్మ అనే 25 ఏండ్ల‌ యువకుడు…

84 మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులు అందజేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

84 మంది కల్యాణలక్షి, షాదీ ముబారక్ లబ్ది దారులకు దాదాపు 85 లక్షల విలువగల చెక్కులు అందజేశారు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్. బుధవారం వెస్ట్ మారేడ్…

మునుగోడు ఉపఎన్నికకు ఏర్పాట్లు పూర్తి

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌కు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రమైన చండూరులోని డాన్‌బోస్కో కాలేజీకి పోలింగ్ సిబ్బంది చేరుకున్నారు. గ్రామాల వారీగా సిబ్బందికి ఎన్నికల సామాగ్రి…

గర్భిణీలకు మరో ప్రభుత్వ వరం.. ప్రభుత్వాసుపత్రుల్లో ఇకపై టిఫా స్కానింగ్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గణనీయంగా శిశుమరణాల రేటు తగ్గించడానికి అనేక సంస్కరణలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇపుడు మరో వైద్య సదుపాయాన్ని సమకూర్చింది. గర్భస్థ శిశువులలో…

మునుగోడులో తెరాస శ్రేణులపై దాడులకు దిగిన బీజేపీ గూండాలు… సంయమనం పాటించాలని కోరిన మంత్రి కేటీఆర్

మునుగోడులో ఓటమి ఖాయమని తేలిపోవటంతో బీజేపీ శ్రేణులు గుండాయిజానికి దిగారు. మునుగోడు మండ‌లం ప‌లివెల‌లో టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోకు వెళ్తున్న టీఆర్ఎస్ కార్యకర్తలపై…

గుజరాత్ మోర్బీ వంతెన ప్రమాదంపై ఈనెల 14న సుప్రీంకోర్టు విచారణ

గుజరాత్‌లోని మోర్బీలో వంతెన కూలిన ఘటనపై ఈ నెల 14న సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ దుర్ఘటనపై దర్యాప్తు చేసేందుకు రిటైర్డ్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో…

రైతుబంధు ఇస్తున్న కేసీఆర్ కావాలో… గ్యాస్ ధర రూ.1200 పెంచిన బీజేపీ కావాలో ఆలోచించండి : మంత్రి కేటీఆర్

మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తరఫున నారాయణపురంలో చివరి రోజు నిర్వహించిన ప్రచారంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రోడ్ షోలో…