mt_logo

మూడు వ్యవసాయ గోదాములు ప్రారంభించిన మంత్రులు పువ్వాడ, నిరంజన్ రెడ్డి.

ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం జింకల తండా వద్ద రూ.14.90 కోట్లతో నూతనంగా నిర్మించిన 20 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల మూడు గోదాములను రాష్ట్ర…

తెలంగాణ పేద విద్యార్థుల విదేశీ విద్యకు రూ. 885.95 కోట్లు 

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు విదేశీ విద్యా నిధి పథకం కింద ఇప్పటివరకు మొత్తం రూ. 885.95 కోట్ల ఆర్థిక సహాయం అందజేసింది. మొత్తం…

కేటీఆర్ కృషి వల్లే హైదరాబాద్ కు అంతర్జాతియ ఖ్యాతి : మంత్రి తలసాని

నిరుపేదల అభివృద్ధి,సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బంజారాహిల్స్ లోని శ్రీరామ్ నగర్ లో 2 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించే…

మోదీజీ… తెలంగాణాకేది వందేభారత్ రైలు ?   

కేంద్రం తెలంగాణపై అన్నిరంగాల్లో వివక్ష చూపుతోందని వందేభారత్‌ రైలు విషయంతో మరోసారి రుజువయ్యింది. ఈ హైస్పీడ్‌ రైళ్ల కేటాయింపులో తెలంగాణ పట్ల కేంద్రానికున్న సవతి ప్రేమ స్పష్టమవుతున్నది.…

ఆరోగ్య తెలంగాణ దిశగా పరుగులు తీస్తున్న వైద్యరంగం 

పేదలకు ఉచితంగా, నాణ్యమైన వైద్యం అందాలన్న సీఎం కేసీఆర్‌ ఆలోచనల మేరకు.. ఆరోగ్య తెలంగాణ సాధన దిశగా వేగంగా అడుగులు వేస్తున్నది. ఓవైపు ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్ఠం…

బీజేపీది రామ్ రామ్ జప్నా… పరాయి లీడర్ అప్నా పాలసీ : కేంద్ర ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత మండిపాటు

బీజేపీ నాయ‌కులు రాముని పేరు చెప్పి రౌడీయిజం చేస్తున్నార‌ని ఎమ్మెల్సీ కవిత మండిప‌డ్డారు. ఈడీ దాడుల‌కు భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తే లేద‌ని క‌విత తేల్చిచెప్పారు. బుధవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే…

తెలంగాణలో 632 చకిమీ పెరిగిన అటవీ విస్తీర్ణం : ఆర్బీఐ వార్షిక నివేదిక  

దేశంలో ఇతర పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పచ్చదనం రికార్డుస్థాయికి పెరిగింది. 2019 నుంచి 2021 వరకు రెండేండ్లలో తెలంగాణలో అటవీ విస్తీర్ణం ఏకంగా 632 చదరపు…

ఆగ్రోస్‌కు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు 

రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆగ్రోస్‌కు జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన స్కోచ్‌ అవార్డు లభించింది. ఆగ్రోస్‌ ఆధ్వర్యంలో గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ రాష్ట్రవ్యాప్తంగా రైతు…

యాసంగిలో 33 లక్షల ఎకరాలకు సాగునీరు 

రానున్న యాసంగిలో రాష్ట్రంలో 23 భారీ ప్రాజెక్టులు, 35 మధ్యతరహా ప్రాజెక్టుల కింద 32.8 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని రాష్ట్రస్థాయి సాగునీటి విడుదల ప్రణాళిక కమిటీ…

హైద‌రాబాద్‌లో అమెజాన్ వెబ్ సర్వీస్ సెంటర్ ప్రారంభం : మంత్రి కేటీఆర్ 

ప్ర‌ముఖ ఇంట‌ర్నేష‌న్ ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్‌కు చెందిన అమెజాన్ వెబ్ స‌ర్వీసెస్ సెంట‌ర్ హైద‌రాబాద్‌లో ఇవాళ ప్రారంభ‌మైంది. దేశంలోనే రెండో అతిపెద్ద అమెజాన్ వెబ్ స‌ర్వీసెస్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్…