mt_logo

హైదరాబాద్‌ మలక్‌పేటలో ఐటెక్‌ న్యూక్లియస్‌ ఐటీ టవర్‌కు భూమిపూజ చేసిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ మలక్‌పేటలో ఐటెక్‌ న్యూక్లియస్‌ ఐటీ టవర్‌ నిర్మాణానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ భూమిపూజ చేశారు.  ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఐటీ టవర్‌ని నిర్మాణం…

‘సత్యమేవ జయతే’ అనే విశ్వాసం.. స్వరాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో ఇమిడి ఉంది: సీఎం కేసీఆర్

మహాత్మా గాంధీ 154 వ జయంతి (అక్టోబర్ 2) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వారికి నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్రనికి, తద్వారా జాతి నిర్మాణానికి గాంధీజీ అందించిన…

అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం

త్వరలో ప్రకటించే ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ లో  అంగన్‌వాడీలను చేర్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయం మధ్యాహ్న భోజనానికి సంబంధించిన పెండింగ్ బిల్లులు సైతం విడుదల చేసిన ప్రభుత్వం…

గుండెలు కదిలించేలా అమరజ్యోతి డాక్యుమెంటరీ : మంత్రి కేటీఆర్

తెలంగాణ అమరవీరుల త్యాగాలను కొనియాడుతూ నిర్మించిన అమరజ్యోతి డాక్యుమెంటరీని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదివారం ఆవిష్కరించారు. పది నిమిషాల నిడివి గల ఈ…

తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనాన్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు గురయిన సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్

-ఇదీ..‘సచ్..వాలయం’ అంటే   -ఆహ్లాదకర వాతావరణంలో.. నిజంగా చాలా అద్భుతంగా ఉంది… మేం వూహించలేదు… -ఇందులో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు ధన్యులని కితాబు -దేశానికే ఆదర్శంగా రాష్ట్ర పరిపాలనా…

గ్రేట‌ర్‌లో బీజేపీకి నో బ‌ల‌మైన‌ క్యాడ‌ర్‌.. టికెట్ల కోసం అల్లాట‌ప్పా లీడ‌ర్ల అప్లికేష‌న్‌!

రాష్ట్రంలో బీజేపీ ప‌రిస్థితి అత్యంత దారుణంగా త‌యారైంది. బండి సంజ‌య్ అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌నుంచి త‌ప్పుకొని.. కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి ప‌ద‌వి చేప‌ట్టాక కాషాయ హ‌వా పూర్తిగా ప‌డిపోయింది. ఇందుకు…

ఖమ్మంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్

ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పై రూ.1.37 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పార్క్‌ను మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. రూ.10 కోట్లతో…

రూ .16,650 కోట్లు హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడిగా పెట్టనున్న అడ్వెంట్ ఇంటర్నేషనల్ సంస్థ

హైదరాబాద్ కేంద్రంగా తన కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు ప్రపంచ ప్రఖ్యాత ప్రవేట్ ఈక్విటీ పెట్టుబడిదారు సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్ ముందుకు వచ్చింది. అడ్వెంట్ ఇంటర్నేషనల్ సంస్థ హైదరాబాద్…

 సెస్ అధ్యయనాలు  ప్రభుత్వానికి వెన్నెముక గా పనిచేస్తాయి : ఆర్థిక మంత్రి హరీశ్ రావు

సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) చేస్తున్న అధ్యయనాలు ప్రభుత్వానికి వెన్నెముకగా పనిచేస్తున్నాయని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు…

350 కోట్ల సింటెక్స్ తయారీ యూనిట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో తన కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు వెల్‌స్పన్ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తన సబ్సిడరీ సంస్థ అయిన సింటెక్స్…