వీర తెలంగాణ సాయుధ పోరాట యోధుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రిసోర్స్ సెంటర్ లో (చంద్రం బిల్డింగ్, ఆక్స్ ఫర్డ్ గ్రామర్ స్కూల్,…
ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఏర్పాటు చేసింది. అయితే మొదట్నుంచీ ప్రాజెక్టును…
ఎన్నో ఏళ్ల తరబడి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవాలన్నా, బంగారు తెలంగాణ సాధించుకోవాలన్నా, తెలంగాణ పునర్నిర్మాణం జరగాలన్నా సమర్ధతగల నేత ఇప్పుడు అత్యవసరమని, అందుకు కేసీఆర్ నాయకత్వమే…
త్వరలో ఏర్పడనున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి పరిపాలనా భవనాలు మే 20లోగా పూర్తిచేయాలని రోడ్లు, భవనాల శాఖ అధికారులను రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఆదేశించారు. శాసనసభ,…
ఆప్షన్ల పేరుతో సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణలో ఉంచాలని చేస్తున్న కుట్రలపై తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ తీవ్రంగా మండిపడుతుంది. తెలంగాణలో ఏ ఒక్క ఉద్యోగికి అన్యాయం జరిగినా…
తెలంగాణ ఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి కారం రవీందర్ రెడ్డి, పలువురు టీ ఎన్జీవో నేతలు మంగళవారం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసి ఉద్యోగుల…