mt_logo

జాతరను తలపిస్తున్న కేసీఆర్ నివాసం

తెలంగాణ రాష్ట్రానికి కాబోయే తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి శుభాకాంక్షలు తెలపడానికి వస్తున్న అధికారులు, ఉద్యోగసంఘాల నేతలు, కార్యకర్తలు, ప్రజలతో ఆయన నివాసం జాతరను తలపిస్తుంది.…

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం!

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి: పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు. నడుస్తున్న కాలానికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. అట్లాగే యావత్ దేశం ప్రత్యక్షంగా చూసిన తెలంగాణ రాష్ట్ర సాధన…

ఉద్యమాల చిత్రశిల్పి శేఖర్

అనారోగ్య పీడితున్నే అయితేనేం యోధున్నే అన్న చెరబండరాజు బాటలో కార్టూనిస్టు శేఖర్ చివరిక్షణం వరకు పోరాడాడు. శరీరాన్ని వేధిస్తున్న క్యాన్సర్‌తో, సమాజాన్ని పీడిస్తున్న క్యాస్ట్ క్యాన్సర్‌తో ఏకకాలంలో…

కుట్ర ధోరణి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాజా మాటలను బట్టి ఆయనలో ఆధిపత్యధోరణి, తెలంగాణ వ్యతిరేకత ఇంకా తగ్గలేదని తెలుస్తున్నది. తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నందున తన…

కార్టూనిస్ట్ శేఖర్ కుంచెకు ఇక సెలవు!

పాతికేళ్ళుగా కార్టూన్లు వేస్తున్న కుంచె ఆగిపోయింది. వివిధ పత్రికల్లో కార్టూనిస్టుగా పనిచేసిన కంబాలపల్లి చంద్రశేఖర్ సోమవారం తెల్లవారుజామున తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకపాత్ర…

సమర్ధులైన అధికారుల ఎంపికలో కేసీఆర్ బిజీ

తెలంగాణ ప్రాంతానికి చెందిన సమర్ధులైన ఐఏఎస్ అధికారులను తన ప్రభుత్వంలో నియమించడం ద్వారా తెలంగాణను వేగవంతంగా అభివృద్ధి చేయొచ్చని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగా…

టీఆర్ఎస్ ఎంపీ కవితను కలిసిన తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులు

సార్వత్రిక ఎన్నిక ఫలితాల్లో నిజామాబాద్ లోక్ సభ స్థానం నుండి భారీ మెజారిటీ సాధించిన టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవితను ఇంటర్ బోర్డు ఉద్యోగులు సోమవారం కలిసి…

టీఆర్ఎస్ పార్టీలో చేరిన నర్సిరెడ్డి

మెదక్ జిల్లా గజ్వేల్ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే నర్సిరెడ్డి, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు కొద్దిసేపటి క్రితం టీఆర్ఎస్ నేతలు కేకే, హరీష్ రావు సమక్షంలో తెలంగాణ భవన్…

కేసీఆర్ ను కలుస్తున్న అధికారులు

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను పలువురు అధికారులు, పార్టీ నేతలు, కార్యకర్తలు కలుస్తుండటంతో ఆయన నివాసం బిజీగా మారింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, సీనియర్…

ఘంటాపథం కొనసాగిస్తా – ఘంటా చక్రపాణి

ఆదివారం సారస్వతపరిషత్ హాలులో ప్రొఫెసర్, కాలమిస్ట్ ఘంటా చక్రపాణి రాసిన తెలంగాణ జైత్రయాత్ర పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం,…