mt_logo

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

తెలంగాణ తొలి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అంతకుముందు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్ పార్క్ లోని అమరుల స్థూపం వద్ద నివాళులర్పించి సభకు హాజరయ్యారు. సభ…

ఆదిభట్ల పీఎస్‌ కు సుమో, బైకును అందించిన టీసీఎస్

ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌కు టాటా సుమోను, బైక్‌ను టీసీఎస్ కంపెనీ అందజేసింది. ఈ కార్యక్రమాన్ని ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ కమిషనర్ సీవీ…

తెలంగాణకు తాగునీరు అక్కరలేదా?

By: కట్టా శేఖర్‌రెడ్డి మొగుణ్ణికొట్టి మొగసాలకెక్కడం ఆంధ్రప్రదేశ్ నాయకత్వానికి మొదటి నుంచీ అలవాటు. తాను తప్పులు చేయడం ఎదుటివారిని బద్నాం చేయడం చంద్రబాబునాయుడుకు పరిపాటి. రాష్ట్ర విభజన…

ఈరోజు ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందం..

కరెంట్ కష్టాలనుండి గట్టెక్కే దిశలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకోనుంది. ఈ విషయమై రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం…

మా బువ్వ మాగ్గావాలె–జొన్న గట్క జిందాబాద్

మా బువ్వ మాగ్గావాలె–జొన్న గట్క జిందాబాద్ మా పంటలు మాగ్గావాలె–గింజ పంటలు వర్దిల్లాలె తెల్లన్నం తెల్ల పత్తి బానిసత్వం నుంచి బయటపడుదాం…తెలంగాణను బలోపేతం చేద్దాం. By: రమేశ్…

ఒక్కొక్కరికీ తలా ఆరు కిలోల బియ్యం – ఈటెల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరుతో ఉన్న రేషన్‌కార్డులను తెలంగాణ రాష్ట్రం పేరుతో కొత్తగా జారీ చేస్తామని, రేషన్‌కార్డులపై కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని ఆర్ధిక,…

కృష్ణా బోర్డు తీర్పుపై న్యాయపోరుకు సిద్ధం – హరీష్‌రావు

శ్రీశైలం విద్యుదుత్పత్తి అంశంపై కృష్ణానది యాజమాన్య బోర్డు వ్యవహరించిన తీరు అనైతికమని, బోర్డు ఇచ్చిన తీర్పుపై న్యాయనిపుణులతో చర్చిస్తామని, తెలంగాణకు ఉన్న న్యాయమైన హక్కులకోసం న్యాయపోరాటం చేస్తామని…

జిల్లా కేంద్రాలన్నిటికీ రింగ్ రోడ్లు

రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లా కేంద్రాలనుండి రాజధానికి నాలుగు లైన్ల రోడ్లు, మండల కేంద్రాలనుండి జిల్లా కేంద్రాలకు…

ఇండియా టుడే అవార్డు అందుకున్న కేటీఆర్

ఐటీ మంత్రి కేటీఆర్ ఇండియా టుడే అవార్డును ఢిల్లీలో శుక్రవారం అందుకున్నారు. మౌలిక వసతుల రంగానికి సంబంధించి ఇండియా టుడే ప్రధానం చేసిన అవార్డును రాష్ట్ర ప్రభుత్వం…

నవంబర్ నుండి రాష్ట్రంలో ఆర్టీసీ వోల్వో..

ఆధునిక పరిజ్ఞానంతో రూపొందించిన మెట్రో లగ్జరీ బస్(వోల్వో) ను గురువారం కోఠిలోని బస్ టర్మినల్ నుండి ప్రారంభించారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామన్న సీఎం కేసీఆర్ ఆకాంక్షలకు…