శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం కేసీఆర్ రైతుల రుణాలపై వివరణ ఇస్తుండగా టీడీపీ సభ్యులు మధ్యలో అడ్డుతగిలి గందరగోళం సృష్టించారు. దీనిపై మండిపడ్డ సీఎం మాట్లాడుతూ, సభను…
దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రం రూ. 17 వేల కోట్లు రుణమాఫీ చేస్తున్నామని శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన…
మహారాష్ట్ర గవర్నర్ గా నియమించబడ్డ తర్వాత మొదటిసారి హైదరాబాద్ కు వచ్చిన సీహెచ్ విద్యాసాగర్ రావుకు నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ లో సీఎం కేసీఆర్ రాష్ట్రప్రభుత్వం…
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఉదయం మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరుకు చేరుకొని ఆసరా పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు నేరుగా డబ్బులు అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ,…
ఇల్లు చిన్నదైనా మార్బుల్ అందాలతో అలంకరిస్తే ఆ ఠీవీయే వేరు! భారీ పెట్టుబడితో ఇల్లుకట్టినా మార్బుల్ రాళ్లు లేకుంటే వృథా! ఇంటి అందానికి వన్నెతేవడంలో మార్బుల్ రాళ్ల…
రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, విస్తరణతో పాటు చెరువుల పునరుద్ధరణ పనులన్నీ డిసెంబర్ మొదటివారంలో ప్రారంభించి వచ్చే ఏడాది మే నెలాఖరుకల్లా పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.…
తెలంగాణ వ్యాప్తంగా రేపటినుండి ప్రారంభమయ్యే ఆసరా పథకాన్ని మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరులో సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ విషయమై ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్…