చైనా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మంగళవారం హాంకాంగ్ లోని పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని, ప్రారిశ్రామికాభివృద్ధికి తమ రాష్ట్రం…
గత ప్రభుత్వాలు ప్రాజెక్టులు పూర్తిచేయకపోవడం వల్లే వర్షాభావ పరిస్థితుల సమయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, రైతు ఆత్మహత్యల పాపం గత పాలకులదేనని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్ తీవ్రస్థాయిలో…
సీఎం కేసీఆర్ స్ఫూర్తితో గ్రామజ్యోతి పథకంలో భాగంగా పలువురు ప్రముఖులు గ్రామాలను దత్తత తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇదే కోవలో పలువురు ఐపీఎస్ లు గ్రామాలను దత్తత…
వరంగల్ పార్లమెంట్ ఉపఎన్నికలో పోటీ చేయనని, ప్రస్తుతానికి ఉద్యమ పాటగానే ఉంటానని ప్రజాగాయకుడు గద్దర్ స్పష్టం చేశారు. వామపక్షాలు తనను ఎలాంటి నిర్దిష్టమైన విధానం, ప్రణాళిక లేకుండానే…
రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, కరువుతో సహా వ్యవసాయంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తినా సర్కార్ అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రైతులకు సూచించారు. తెలంగాణ రాష్ట్రం…
షెన్జాన్ నగర పర్యటనలో భాగంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జెడ్టీఈ స్మార్ట్ ఫోన్ కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం సమావేశమై తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి ఉన్న అవకాశాలను వివరించారు.…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామజ్యోతి పథకంలో భాగంగా పలువురు ప్రముఖులు గ్రామాలను దత్తత తీసుకోవడానికి ముందుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏసీబీ డీజీ ఏకే…
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన తెలంగాణ జాగృతి ఇప్పుడు రైతులకు భరోసా కల్పించేందుకు ప్రతి ఒక్కరు ఒక్కో కుటుంబాన్ని దత్తత(ఈచ్ వన్ అడాప్ట్ వన్)…
చైనాలో బిజీగా పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బృందం ఆదివారం సాయంత్రం బీజింగ్ నుండి బయలుదేరివెళ్లి షెన్జాన్ నగరానికి చేరుకుంది. ప్రపంచ ఆర్ధికసదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి డాలియన్,…
By: సవాల్రెడ్డి ప్రజలు కరెక్టుగానే ఉన్నారు. లేనిదల్లా పార్టీలు.. వాటి కాలం చెల్లిన ఆలోచనా ధోరణి మాత్రమే. ఇదే కేసీఆర్ విషయమే తీసుకుంటే 2001లో తెలంగాణ సాధన…