mt_logo

‘ఇమేజ్’ లో దూసుకుపోతున్న తెలంగాణ : మంత్రి కేటీఆర్

ఇన్నోవేషన్‌ ఇన్‌ యానిమేషన్‌, మల్టీమీడియా, గేమింగ్‌, అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (ఇమేజ్‌)కు సంబంధించిన అన్ని విభాగాల్లో తెలంగాణ జోరుగా దూసుకుపోతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌…

సాంకేతికతలో తెలంగాణకు ఆరు స్కోచ్ అవార్డులు

అన్ని రంగాల్లో ముందు వరుసలో దూసుకుపోతున్న తెలంగాణకు జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండింది. అద్భుతమైన సాంకేతిక విభాగంలో తెలంగాణ ఏకంగా 6 స్కోచ్‌ అవార్డులను దక్కించుకొన్నది.…

వరల్డ్ బెస్ట్ విలేజ్ టూరిజం విజేత భూదాన్ పోచంపల్లి.. హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్

వరల్డ్ బెస్ట్ విలేజ్ టూరిజం పోటీల్లో తెలంగాణలోని భూదాన్‌ పోచంపల్లి గ్రామం ఎంపికవడం పట్ల రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మరియు చేనేత, జౌళి శాఖల మంత్రి కేటీఆర్ సంతోషం…

నేనూ ఓటీటీ అభిమానినే : ‘ఇండియా జాయ్’ లో మంత్రి కేటీఆర్

తెలంగాణ విజువ‌ల్ ఎఫెక్ట్స్, యానిమేష‌న్ అండ్ గేమింగ్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ‘ఇండియా జాయ్’ పేరుతో మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఫెస్టివ‌ల్ హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. ఇండియా జాయ్ ప్రారంభోత్స‌వ…

దేశ ఆర్థిక ప్రగతి రథానికి రాష్ట్రాలే చోదక శక్తులు : మంత్రి కేటీఆర్

దేశ ఆర్థిక ప్రగతి రథానికి రాష్ట్రాలే చోదకశక్తులని, రాష్ట్రాల బలమే దేశ బలమని పేర్కొన్నారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. సోమవారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి…

దళితులను అణచివేస్తుంది బిజెపి ప్రభుత్వమే : మంత్రి సత్యవతి రాథోడ్

గిరిజనుల పేరుతో రాజకీయాలు చేస్తున్న రాష్ట్ర బిజెపి నేతలపై రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. అగ్రవర్ణాల కొమ్ముకాస్తూ…

బండి సంజయ్‌కి నిరసనల సెగ.. నల్లజెండాలతో అడ్డుకున్న రైతులు

నల్గొండ పర్యటనలో ఉన్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి రైతులు నల్లజెండాలతో నిరసనలు తెలియజేసారు. నల్గొండ టౌన్‌లోని ఆర్జాల బావి ఐకేపీ కేంద్రం వద్ద రైతులు, స్థానిక…

జాతీయ అవార్డుకు ఎంపికైన మిషన్ కాకతీయ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకం మరోసారి జాతీయ అవార్డు గెలుచుకుంది. రాష్ట్ర సాగునీటి పారుదలశాఖలోని ఈ గవర్నెన్స్‌ విభాగం ఇంజినీర్లు తయారు చేసిన…

సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్ ఏర్పాటు చేయాలి : కేంద్రానికి లేఖ రాసిన మంత్రి కేటీఆర్

సమీకృత మరమగ్గాల క్లస్టర్‌ అభివృద్ధి పథకం (సీపీసీడీఎస్‌) కింద సిరిసిల్లలో పవర్‌లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేయాలని ఆదివారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు రాష్ట్ర…

రైతులను చైతన్యం చేస్తే అద్భుతాలు సృష్టిస్తారు : మంత్రి నిరంజన్ రెడ్డి

రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించేలా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ లోని రెడ్…