mt_logo

లక్షల మందికి ఏడు రోడ్లు మాత్రమే ఎలా సరిపోతాయి? : కంటోన్మెంట్ రహదారుల మూసివేతపై మంత్రి కేటీఆర్ ధ్వజం

గత కొద్దిరోజులుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంపై కేంద్ర మంత్రులను నిలదీస్తున్న రాష్ట్ర ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తాజాగా కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలోని రోడ్ల మూసివేతపై…

రాజకీయం కోసం కాదు.. రైతుల ప్రయోజనాల కోసం ఢిల్లీ వచ్చాం : మంత్రి నిరంజన్ రెడ్డి

వానాకాలం ధాన్యం కొనుగోలుపై స్పష్టత కోసం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో ఢిల్లీకి వచ్చిన మంత్రుల బృందం మీడియాతో మాట్లాడారు. మంత్రి…

చేనేతపై జీఎస్టీ పెంపు అన్యాయం : మంత్రి కేటీఆర్

వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ పెంపు ప్రతిపాదనను రాష్ట్ర ఐటీ, చేనేత, జౌళిశాఖల మంత్రి కేటీఆర్ తీవ్రంగా వ్యతిరేకరించార. ప్రస్తుతం ఉన్న 5 శాతం పన్నును 12 శాతానికి…

దళితులు ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చేయడమే ‘దళిత బంధు’ లక్ష్యం : సీఎం కేసీఆర్

తరతరాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాజం ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా ఆర్థికంగా అభివృద్ది చేయడమే ‘దళిత బంధు’ లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. శనివారం ప్రగతి భవన్ లో…

కంటోన్మెంట్ ప్రజల బాధలు పట్టవా ? : కేంద్ర మంత్రులకు కేటీఆర్ ట్వీట్

హైద‌రాబాద్ ప‌రిధిలోని కంటోన్మెంట్‌ సమస్యలు పరిష్కరించలేని పక్షంలో దానిని జీహెచ్ఎంసీలో కలపాలని కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు రాష్ట్ర ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్. కంటోన్మెంట్…

ఉద్యోగుల విభజన నూతన జోనల్ ప్రకారమే : కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. స్థానిక యువతకు ఉద్యోగుల కల్పనతో పాటు క్షేత్ర స్థాయిలోకి ప్రభుత్వ పాలన, నూతన జోనల్…

కేంద్ర ఎన్నికల కమిషనర్ లతో పీఎంవో రహస్య భేటీ ఆక్షేపణీయం : బోయినపల్లి వినోద్ కుమార్

స్వతంత్రంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల కమిషన్ ను కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్…

ఐఏఎంసీ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్, సీజే ఎన్వీ రమణ

దేశంలోనే తొలి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) తెలంగాణాలో ఏర్పాటైంది. హైదరాబాద్ లోని నానక్‌రామ్‌గూడ‌ వద్దగల ఫోనిక్స్ వీకే టవర్స్‌లో 25 వేల చ‌ద‌ర‌పు…

నేడు 34వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం

హైదరాబాద్ మరోసారి పుస్తకాల పండుగకు వేదిక అవనుంది. దేశవ్యాప్తంగా ప్రాముఖ్యం పొందిన 34వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ శనివారం ఉదయం తెలంగాణ కళాభారతి ప్రాంగణంలో ప్రారంభం…

అధికారిక క్రిస్మస్ వేడుకలకు హాజరుకానున్న సీఎం కేసీఆర్.. ఏర్పాట్లు పర్యవేక్షించిన మంత్రి కొప్పుల ఈశ్వర్

క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ నెల 21న ఎల్.బి.స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారిక వేడుకలు జరపనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ విశిష్ట అతిధిగా హాజరవనున్న ఈ వేడుకల ఏర్పాట్లను…