ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన రంగంలో ప్రముఖ కంపెనీ ఐన ఫిస్కర్ హైదరాబాద్లో ఐటి, డిజిటల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయబోతుంది. గత కొంత కాలంగా రాష్ట్ర ప్రభుత్వంతో…
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకు రావడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ పర్యటన మొదటిరోజే విజయవంతంగా ప్రారంభమైంది. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు…
దేశ రాజకీయాల్లో శూన్యత నెలకొన్నదని, ఆ శూన్యతను పూరించేందుకు కృషి చేస్తున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తనవంతుగా దేశ రాజకీయాలను సరైన మార్గంలో తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు వెల్లడించారు.…
తెలంగాణ రాష్ట్రానికి మితిమీరిన అప్పులున్నాయని విషప్రచారం చేస్తున్న విపక్షాలకు స్వయంగా కేంద్ర ప్రభుత్వమే దిమ్మతిరిగిపోయే సమాధానమిచ్చింది. దేశంలోని మొత్తం 29 రాష్ట్రాల్లో, తెలంగాణ అప్పులు చేయడంలో 27వ…
ఇండియన్ ఫుట్బాల్ సూపర్ లీగ్లో చాంపియన్గా అవతరించిన హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ (హెచ్ఎఫ్సీ)కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. నాలుగు నెలల…
రంగారెడ్డి జిల్లా కందుకూరులో ఫార్మాసిటీని ప్రారంభించారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఫార్మాసిటీతో గ్రామాల రూపురేఖలు మారుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం…
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం శనివారం రాత్రి కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆమెను బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రికి ఈ నెల 2వ తేదీన…
సీఎం కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో అన్ని శాఖల మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు హరీశ్ రావు,…
గ్రీనరీలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. రోజురోజుకి నగరంలో అర్బన్ ఫారెస్ట్ లు, పార్కులు, ఫారెస్ట్ బ్లాక్ లతో పచ్చదనం పరిఢవిల్లుతోంది. ప్రపంచ…