mt_logo

కనకవర్షం కురిపిస్తున్న మిరప పంట… క్వింటాల్ 52 వేలు

తెలంగాణలో మిరప రైతులకు కనక వర్షం కురుస్తోంది. గత కొద్దిరోజులుగా మిర్చి ధర పైపైకి ఎగబాకుతూ బంగారంతో పోటీ పడుతోంది. వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో దేశీ…

నీరా కేఫ్ ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నా ‘నీరా కేఫ్’ పనులను రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక,…

తెలంగాణ ఒప్పంద ఉద్యోగులకు శుభవార్త

కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కసరత్తు ప్రారంభం అయింది. అన్ని శాఖల్లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలు కోరుతూ ఆర్థికశాఖ ఆదేశాలు…

న్యూయార్క్ నగరపు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రిగా అనేక ప్రపంచస్థాయి కంపెనీలను తెలంగాణకు తీసుకురావడంలో విజయం సాధించిన మంత్రి కేటీఆర్.. తాను గతంలో చదువుకున్న న్యూయార్క్ నగరంలో తన…

తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం… ఫలించిన మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన

తెలంగాణకు ప్రపంచ దిగ్గజ సంస్థల నుంచి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదివారం జరిపిన సమావేశాల…

తెలంగాణలో 1500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న అమెరికా దిగ్గజ ఫార్మా కంపెనీ స్లేబ్యాక్

పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమావేశాలు సఫలం అవుతున్నాయి. ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ రంగాలకు కేంద్ర బిందువుగా మారిన తెలంగాణకు…

యాదగిరీశుని శోభాయాత్రలో పాల్గొన్న సీఎం కేసీఆర్

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్టలో సోమవారం ఉదయం సంప్రోక్షణ ఉత్సవాలు మొద‌ల‌య్యాయి. బాలాలయంలోని శ్రీస్వామి, అమ్మవార్ల ప్రతిష్ఠామూర్తులతో నిర్వ‌హించిన శోభాయాత్ర‌లో సీఎం కేసీఆర్, ఆయ‌న స‌తీమ‌ణి…

హైదరాబాద్ తో కలిసి పనిచేసేందుకు మేం సిద్ధం : బోస్టన్ సిటీ గవర్నర్

హైదరాబాద్ నగరంతో కలిసి పని చేసేందుకు అమెరికాలోని బోస్టన్ సిటీ ముందుకు వచ్చింది. బోస్టన్‌లో ఆరోగ్య రంగంపై జరిగిన గ్లోబర్‌ ఇన్నోవేషన్‌-2022 సదస్సులో పాల్గొన్న మసాచుసెట్స్‌ గవర్నర్‌…

తెలంగాణలో 3904.55 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న సాఫ్ట్‌వేర్ దిగ్గజం క్వాల్కమ్

సాఫ్ట్‌వేర్, వైర్‌లెస్ టెక్నాలజీ, సెమికండక్టర్ రంగాల్లో అంతర్జాతీయ దిగ్గజంగా పేరుపొందిన క్వాల్కమ్ సంస్థ ప్రపంచంలోనే తమ రెండో అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్‌లో త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపింది. అమెరికా…

హైదరాబాద్ లో ప్రతిష్టాత్మక కాల్‌అవే గోల్ఫ్ సంస్థ డిజిటెక్ సెంటర్

గోల్ఫ్ క్రీడకు చెందిన ప్రతిష్టాత్మక కంపెనీ కాల్‌అవే సంస్థ హైదరాబాద్ లో తన డిజిటల్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్ఫ్…