mt_logo

తెలంగాణలో అలియాక్సిస్ గ్రూప్ రూ.500 కోట్ల పెట్టుబడులు

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి వచ్చింది. పైపులు, ఫిట్టింగ్స్‌ వంటి ప్లాస్టిక్‌ ఉత్పత్తుల తయారీలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఆశీర్వాద్‌ పైప్స్‌ అలియాక్సిస్‌ గ్రూపు సంస్థ రాష్ట్రంలో…

ఫేసియల్ రికగ్నేషన్ తో సమయం, భౌతిక వనరులపై ఆధారపడటం తగ్గింది : మంత్రి కేటీఆర్

దావోస్‌లో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోర‌మ్‌లో తెలంగాణ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఏఐ ఆన్ ద స్ట్రీట్‌ : మేనేజింగ్…

లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి : మంత్రి కేటీఆర్

రానున్న రోజుల్లో లైఫ్‌ సెన్సెస్‌, ఫార్మా మరింత అభివృద్ధి చెందాలంటే నూతన ఆవిష్కరణలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. భవిష్యత్తులో…

హైదరాబాద్‌లో రూ.100 కోట్లతో కీమోఫార్మా మరో యూనిట్

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం సమావేశాల సందర్భంగా రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావుతో సోమవారం వివిధ కంపెనీల ప్రతినిధులు సమావేశమై…

తెలంగాణలో రూ. 500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న లూలు గ్రూప్

వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సమావేశాల్లో తెలంగాణకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ఈ సమావేశాల సందర్భంగా రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్…

తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్న ప్రపంచ ప్రఖ్యాత బీమా కంపెనీ

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ స్విట్జ‌ర్లాండ్‌ లోని దావోస్‌లో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరం స‌ద‌స్సులో భాగంగా తెలంగాణలో పెట్టుబడుల‌కు ఉన్న అవ‌కాశాల‌ను కేటీఆర్ వివ‌రిస్తున్నారు.…

సీఎం కేసీఆర్ దేశవ్యాప్త పర్యటనపై సర్వత్రా ఆసక్తి

దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఢిల్లీకి చేరుకొన్నారు. జాతీయ, రాజకీయ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తొలిసారి ఏకధాటిగా పదిరోజులు ఐదారు రాష్ట్రాల్లో పర్యటిస్తుండటంతోపాటు,…

పోలీస్ ఉద్యోగార్ధులకు మరో రెండేళ్ల వయోపరిమితి పెంపు

రాష్ట్రంలో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు ప్రిపేర‌య్యే అభ్య‌ర్థుల‌కు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు ఇప్ప‌టికే మూడేండ్ల వ‌యోప‌రిమితి పెంచగా… అభ్య‌ర్థుల విజ్ఞ‌ప్తుల మేర‌కు…

తెలంగాణలో ఏరోనాటికల్ యూనివర్సిటీపై క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీతో చర్చించిన మంత్రి కేటీఆర్

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ రెండవ రోజు లండన్ పర్యటన విజయవంతం అయింది. పలు కంపెనీల అధిపతులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యి… రాష్ట్రంలో పెట్టుబడుల అంశాలపై…

నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్… పదిరోజుల పాటు దేశవ్యాప్త పర్యటనలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ శనివారం వరకు వివిధ రాజకీయ పార్టీల నేతలతో, ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశమై, దేశ ఆర్థిక పరిస్థితులపై చర్చిస్తారు.…