mt_logo

కాకతీయ వైభవ సప్తాహంకు ఘనంగా ఏర్పాట్లు : మంత్రి కేటీఆర్

తెలంగాణ ప్రభుత్వం జూలై 7వ తేదీ నుంచి 7 రోజుల పాటు వరంగల్ లో ‘కాకతీయ వైభవ సప్తాహం’ నిర్వహించనుంది. ఈ కార్యక్రమ ఏర్పాట్లపై సోమవారం ప్రగతి…

అల్లూరిని గుర్తు చేసుకోవడం ప్రతి భారతీయుడి విధి : మంత్రి కేటీఆర్

వీరుడు ఎక్కడ పుట్టినా వీరుడే అని అల్లూరి సీతారామరాజును ఉద్దేశించి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. అల్లూరి సీతారామ రాజుని గుర్తుచేసుకోవడం ప్రతి భారతీయ…

దేశానికిపుడు కేసీఆర్ చాలా అవసరం : యశ్వంత్‌ సిన్హా

ఎంతో ముందు చూపు కలిగిన కేసీఆర్ లాంటి నేత ఇపుడు దేశానికి చాలా అవసరమని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా అన్నారు. సీఎం కేసీఆర్‌ అడిగిన…

మోదీ ప్రధాని కాదు… దేశాన్నమ్మే సేల్స్‌మెన్‌ : సీఎం కేసీఆర్

విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హాకు హైద‌రాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌తోపాటు టీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.…

ప్రధాని రాకను వ్యతిరేకిస్తూ వెల్లువెత్తుతున్న నిరసనలు

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ నేడు హైదరాబాద్‌ రానున్న నేపథ్యంలో ప్రధాని రాకను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు…

బోనమెత్తిన గోల్కొండ… హైదరాబాద్ లో మొదలైన ఆషాడ బోనాలు

హైదరాబాద్ నగరంలో ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలకు మొదట గోల్కొండ బోనాలతో గురువారం అంగరంగ వైభవంగా అంకురార్పణ జరిగింది. లంగర్‌హౌజ్‌ చౌరస్తా వద్ద బంగారు బోనానికి…

ఎంపీ సంతోష్ కుమార్ కు ‘సాలుమారద తిమ్మక్క నేషనల్ గ్రీన్ అవార్డు’

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌ను ‘సాలుమారద తిమ్మక్క నేషనల్ గ్రీన్ అవార్డు’ వరించింది. బెంగళూరులోని వసంత్ నగర్ డాక్ట‌ర్ బీఆర్…

తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో 90% ఉత్తీర్ణత

తెలంగాణ పదో త‌ర‌గ‌తి ఫ‌లితాలను గురువారం ఉద‌యం 11:30 గంట‌ల‌కు విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేశారు. రెగ్యులర్ విద్యార్థులు 5,03,579 మంది ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు…

ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా పోటెత్తుతున్న కొత్త అడ్మిషన్లు

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. కొత్తగా స్కూళ్లలో చేరనున్న విద్యార్థులు అధికంగా ప్రభుత్వ పాఠశాలల వైపే మొగ్గు చూపుతున్నారు. మరికొంతమంది తల్లితండ్రులు ప్రైవేట్…

ఆటా మహాసభల్లో పాల్గొననున్న ఎమ్మెల్సీ కవిత

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో జూలై 1-3 వరకు జరగనున్న ఆటా మహాసభలు –…