mt_logo

మూసీ మే లూటో.. ఢిల్లీ మే బాటో అన్నట్టుంది కాంగ్రెస్ వైఖరి: కేటీఆర్

అంబర్‌పేట్ నియోజకవర్గం పరిధిలోని గోల్నాకలోని తులసీ నగర్‌లో మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితులతో బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో దసరా,…

హైడ్రా భూతాన్ని ఆపేందుకు బీఆర్ఎస్ మీతో ఉంటుంది.. బాధితులకు కేటీఆర్ హామీ

కిషన్‌బాగ్‌లో మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితులను కలిసి, వారితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మీరు ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్లను…

మీకోసం బుల్డోజర్లకు అడ్డుగా నిలబడతాం.. మూసీ ప్రాజెక్ట్ బాధితులకు కేటీఆర్ భరోసా

రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హైదర్‌గూడలో మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితులను కలిసి, వారికి అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్…

బీఆర్ఎస్ తొలి విజయం.. ఇక కాంగ్రెస్‌కు చుక్కలే!

రాజకీయాల్లో వారం రోజులు అంటే చాలా సమయం అని ఒక కొటేషన్ ఉంటుంది. తెలంగాణ రాజకీయాలు చూసిన వాళ్లెవరికైనా ఈ కోటేషన్ ఎంత నిజమో ఇప్పుడు స్పష్టంగా…

మూసీ పేరుతో దేశంలోనే అతిపెద్ద కుంభకోణానికి కాంగ్రెస్ తెరలేపింది: కేటీఆర్

మూసీ ప్రాజెక్ట్ పేరుతో దేశంలోనే అతిపెద్ద కుంభకోణానికి తెరలేపారని.. దేశంలో వచ్చే ఎన్నికల కోసం ఈ ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్ రిజర్వ్ బ్యాంక్‌లా వాడుకోవాలని చూస్తోంది అని బీఆర్ఎస్…

మీ ఇష్టమొచ్చినట్లు కూల్చేస్తారా.. హైడ్రా తీరుపై హైకోర్టు ఫైర్

హైడ్రా కూల్చివేతల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. హైడ్రా కమీషనర్ రంగానాథ్, ఇతర అధికారులకు చురకలు అంటించింది. అమీన్‌పూర్‌లో ఈ నెల 22న…

తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తుంది: మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితులను కలిసిన హరీష్ రావు

హైదర్‌షాకోట్‌లో మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితుల ఇండ్లను మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ బృందం నేడు పరిశీలించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆపదొస్తే…

హైడ్రా బాధితులకు అండగా బీఆర్ఎస్!

కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత చర్య హైడ్రా వల్ల నష్టపోతున్న ప్రజలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ తలుపు తడుతున్నారు. ఈరోజు ఉదయం నుండే…

బుచ్చమ్మది ప్రభుత్వ హత్య.. హైడ్రా పేరిట మూడు ఆత్మహత్యలు జరిగాయి: హరీష్ రావు

బుచ్చమ్మది ఆత్మహత్య కాదు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య అని మాజీ మంత్రి హరీష్ రావు దుయ్యబట్టారు. హైడ్రా పేరిట ఇప్పటికే మూడు ఆత్మహత్యలు జరిగాయి..…

హైడ్రా.. హైడ్రోజన్ బాంబులా మారింది.. హరీష్ రావును కలిసిన హైడ్రా బాధితులు

రేవంత్‌ రెడ్డి మూసీలో గోదావరి నీళ్లు పారిస్తానంటున్నాడు. కానీ పేద, మధ్య తరగతి ప్రజల రక్తం, కన్నీళ్లు పారించే ప్రయత్నం చేస్తున్నాడు అని మాజీ మంత్రి హరీష్…