mt_logo

మహిళా సాధికారతలో కుట్టు శిక్షణ అద్భుత పథకం : మంత్రి నిరంజన్ రెడ్డి

మహబూబాబాద్: అమ్మాపురం గ్రామంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు.కుట్టు శిక్షణ తీసుకుంటున్న మహిళలతో మాట్లాడిన మంత్రులు. నిర్ణీత…

ఉదయసముద్రం ఎత్తిపోతల ప్రాజెక్ట్ ట్రయల్ రన్ విజయవంతం

హైద్రాబాద్: బ్రాహ్మణవెల్లెంల ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్ట్ ట్రయల్ రన్ విజయవంతమైన సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శుక్రవారం..డా. బి ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో..…

ఖమ్మం జిల్లా ఆసుపత్రికి బీఎఫ్‌హెచ్‌ఐ గుర్తింపు

 రాష్ట్రంలో ఈ సర్టిఫికెట్‌ సాధించిన 6 వ దవాఖాన   దేశంలోనే అత్యధిక అక్రిడిటేషన్లతో తెలంగాణ జాతీయ రికార్డు   తల్లిపాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ  ఖమ్మం: ఖమ్మం జిల్లా…

మంత్రి కేటీఆర్‌ UK పర్యటన విజయవంతం

మంత్రి కేటీఆర్‌ UK పర్యటన విజయవంతం టెక్నాలజీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేసేందుకు లండన్‌ స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌కు గ్రీన్ సిగ్నల్ సుమారు 1000 మందికి ఉద్యోగ…

సజావుగా ధాన్యం కొనుగోలు-సమస్యలేమి లేవన్న రైతులు

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం అమ్మాపురంలో రైతుల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు.. సజావుగా ధాన్యం కొనుగోలు, సంతృప్తి…

నిర్మల్ జిల్లా మెడికల్‌ కాలేజీకి ఎన్ఎంసీ ఆమోదం

నిర్మల్ జిల్లా మెడికల్‌ కాలేజీకి ఎన్ఎంసీ ఆమోదం 100 మెడికల్‌ సీట్ల ప్రవేశానికి అనుమతి 2023-2024 విద్యా సంవత్సరం నుంచి ఎంబీబీఎస్‌ తరగతుల ప్రారంభం అనుమతులపై మంత్రి…

అమ్మకు ‘అమ్మఒడి’ సాయం (పూర్తి వివరాలు)

కేసీఆర్‌ కిట్‌.. ఉచిత డెలివరీలు 13.91 లక్షల మంది గర్భిణులు కేసీఆర్‌ కిట్‌ గర్భిణులు చెకప్‌ కోసం అమ్మ ఒడి వాహనాల్లో ఉచిత ప్రయాణం కేసీఆర్‌ కిట్‌…

నర్సులు.. భగవంతుడు ప్రసాదించిన వరం

నర్సులు..భగవంతుడు ప్రసాదించిన వరం మదర్ థెరిస్సా వారసులు మీరు మీరు అందించే సేవా ఎంతో గొప్పది,వెలకట్టలేనిది అంతర్జాతీయ నర్సుల దినోత్సవం వేడుకలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి..…

దేవుడి దయ వల్ల ఎవరికి ప్రాణాపాయం లేదు : మంత్రి వేముల

 చందూర్ శివారులో జరిగిన ప్రమాద ఘటన దురదృష్టకరం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం దేవుడి దయ వల్ల ఎవరికి ప్రాణాపాయం లేదు గాయపడిన వారిని పరామర్శించి,మనోధైర్యం చెప్పాం…

 సింగరేణికి నేషనల్ స్థాయిలో అవార్డు

హైదరాబాద్‌: సింగరేణి సంస్థ జాతీయ స్థాయిలో అవార్డు అందుకుంది. అత్యుత్తమ జియో మైన్‌టెక్‌ ‘గ్లోబల్‌ రెయిన్‌బో’  అవార్డును సింగరేణి సంస్థ డైరెక్టర్ ఎన్ బలరాం ఉత్తమ డైరెక్టర్, …