mt_logo

మండువేస‌విలోనూ న‌గ‌ర‌వాసుల‌కు నిత్యం నీళ్లు.. హైద‌రాబాద్ ప్ర‌జ‌ల దూప‌తీరుస్తున్న జ‌ల‌మండ‌లి

నాడు..మండువేస‌విలో హైద‌రాబాద్ న‌గ‌రంలో ఏ గ‌ల్లీలో చూసినా నీటి ట్యాంక‌ర్లే క‌నిపించేవి. ఏ ఇంట్లో విన్నా నీళ్లు లేవ‌నే ముచ్చ‌టే వినిపించేది.  నీటి క‌ట‌క‌ట‌తో న‌గ‌ర‌వాసులు నిత్యం…

మెట్ట‌ప్రాంతానికి జ‌ల‌సిరి..మ‌ల్క‌పేట జ‌లాశయం రెండో పంపు ట్ర‌య‌ల్ ర‌న్ స‌క్సెస్‌

రాజ‌న్న సిరిసిల్ల జిల్లా ప్ర‌జ‌ల్లో చిగురిస్తున్న ఆశ‌లు ల‌క్ష ఎక‌రాల‌కు అంద‌నున్న సాగునీరు సమైక్య పాలకులు అనుసరించిన అస్తవ్యస్త విధానాలతో సిరిసిల్ల ప్రాంతం వెనుకడిపోయింది. సాగునీరు దెవుడెరుగు,…

33 వేల ప్రత్యక్ష, 30 వేల పరోక్ష ఉద్యోగావకాశాలు: మంత్రి కేటీఆర్

వరంగల్, జూన్ 17: వరంగల్ కాకతీయ మెగా టెక్స్ట్ టైల్ పార్క్ లో యంగ్ వన్  కంపెనీ పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక,…

 దళిత బంధు పథకం అద్భుతం : పంజాబ్ మంత్రి

యాదాద్రి భువనగిరి, జూన్ 17: తెలంగాణలో అమలు చేస్తున్న దళిత బంధు అద్భుతమని పంజాబ్‌ మంత్రి, అధికారులు కొనియాడారు. పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన మంత్రి డాక్టర్‌ బల్జిత్‌…

కేంద్ర ప్రభుత్వ పీఎం మిత్ర పథకానికి తెలంగాణే స్ఫూర్తి

కిటెక్స్, గణేషా కంపెనీలు పనులు ప్రారంభం నల్ల బంగారం ఉంది. తెల్ల బంగారం కూడా ఉంది వరంగల్, జూన్ 17: వరంగల్ కాకతీయ మెగా టెక్స్ట్ టైల్…

అగ్రి టెక్నాల‌జీలో తెలంగాణ భేష్‌. వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరం ప్ర‌శంస‌

– మ‌న పీపీపీ పద్ధతి ఇతర దేశాలకు అనుసరణీయం -వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం నివేదికలో వెల్ల‌డి హైద‌రాబాద్‌:  కాళేశ్వ‌రం ప్రాజెక్టు, రైతు సంక్షేమ ప‌థ‌కాల‌తో వ్య‌వ‌సాయ రంగాన్ని…

తెలంగాణ‌లో గిరిపుత్రుల‌కు స‌ర‌స్వ‌తీ క‌టాక్షం.. సీఎం కేసీఆర్ సంక‌ల్పంతో చేరువైన అక్ష‌రం

స‌మైక్య పాల‌న‌లో నాగ‌రిక జీవ‌నానికి దూరంగా ఉండే గిరిపుత్రుల జీవితాలు దుర్భ‌రంగా ఉండేవి. పొట్ట‌పోసుకొనేందుకే తిప్ప‌లు ప‌డేవారు. ఇక చ‌దువుల సంగ‌తి దేవుడెరుగు. సౌక‌ర్యాలులేని బడుల్లో చ‌దువుకోలేక…

పాల‌మూరు ఎత్తిపోత‌ల‌లో కీల‌కఘ‌ట్టం..ఏదుల రిజ్వ‌రాయ‌ర్ పంప్‌హౌస్ రెడీ

-నీటి పంపింగ్‌కు అధికారుల సన్నాహాలు -డిండి 400 కేవీ నుంచి పవర్‌ సరఫరా -60 కి.మీ. మేర విద్యుత్‌లైన్‌ చార్జ్‌ స‌మైక్య రాష్ట్రంలో పాల‌మూరిది ఓ విషాద‌గాథ‌. …

71 కోట్ల రూపాయల నిధులతో పట్టణాల్లోని అన్ని బడుల్లో ‘స్వచ్ఛ బడి’ : మంత్రి కేటీఆర్ 

తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన పట్టణ ప్రగతి సంబరాల్లో మంత్రి కే.  తారక రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

రాబోయే రోజులకు కూడా మాకు ముఖ్యమంత్రి అభ్యర్థి ఉన్నారు: మంత్రి పువ్వాడ అజయ్

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఖమ్మంలో చేపట్టిన ర్యాలీలో మంత్రి పువ్వాడ అజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  కేటీఆర్…